Viral: భారతదేశంలో ప్రత్యేక రైల్వే స్టేషన్.. సగం మహారాష్ట్రలో.. మరో సగం గుజరాత్‌లో.. ఎందుకో తెలుసా!

భారతదేశంలో ఇదొక ప్రత్యేకమైన రైల్వే స్టేషన్. ఎందుకు విచిత్రమంటే.! ఈ స్టేషన్‌లోని సగం గుజరాత్‌లో.. మరో సగం మహారాష్ట్రలో ఉంటుంది. అదేంటి అలా.? అనుకుంటున్నారా.! అయితే ఈ స్టోరీ చదవండి..

|

Updated on: Nov 04, 2021 | 1:32 PM

 మీరు సోషల్ మీడియాలో అనేక వింత పేర్లున్న రైల్వే స్టేషన్స్ గురించి చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా ఓ ప్రత్యేక రైల్వే స్టేషన్ గురించి విన్నారా.? అది కూడా మనదేశంలోనే. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా.! అందులో సగం ఒక రాష్ట్రానిది.. మరో సగం మరో రాష్ట్రానిది. అసలు ఈ స్టేషన్ రెండు రాష్ట్రాలకు ఎలా విభజించబడిందో ఇప్పుడు తెలుసుకుందాం.

మీరు సోషల్ మీడియాలో అనేక వింత పేర్లున్న రైల్వే స్టేషన్స్ గురించి చూసి ఉంటారు. కానీ ఎప్పుడైనా ఓ ప్రత్యేక రైల్వే స్టేషన్ గురించి విన్నారా.? అది కూడా మనదేశంలోనే. దాని ప్రత్యేకత ఏంటో తెలుసా.! అందులో సగం ఒక రాష్ట్రానిది.. మరో సగం మరో రాష్ట్రానిది. అసలు ఈ స్టేషన్ రెండు రాష్ట్రాలకు ఎలా విభజించబడిందో ఇప్పుడు తెలుసుకుందాం.

1 / 5
ఆ ప్రత్యేక రైల్వేస్టేషన్ పేరు- నవాపూర్ రైల్వే స్టేషన్. ఇది గుజరాత్-మహారాష్ట్ర బోర్డర్‌లో ఉంది. ఈ స్టేషన్‌లో సగం గుజరాత్‌లో.. మరొక సగభాగం మహారాష్ట్రలో ఉంటుంది. దీనికి అద్దం పట్టే విధంగా ఈ స్టేషన్‌లోని ఓ కుర్చీ రెండు భాగాల విభజించబడినట్లు మీరు ఫోటోలో చూడవచ్చు.

ఆ ప్రత్యేక రైల్వేస్టేషన్ పేరు- నవాపూర్ రైల్వే స్టేషన్. ఇది గుజరాత్-మహారాష్ట్ర బోర్డర్‌లో ఉంది. ఈ స్టేషన్‌లో సగం గుజరాత్‌లో.. మరొక సగభాగం మహారాష్ట్రలో ఉంటుంది. దీనికి అద్దం పట్టే విధంగా ఈ స్టేషన్‌లోని ఓ కుర్చీ రెండు భాగాల విభజించబడినట్లు మీరు ఫోటోలో చూడవచ్చు.

2 / 5
ఇక కన్వీనియన్స్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుంది.

ఇక కన్వీనియన్స్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఈ రెండు రాష్ట్రాలు పంచుకోవాల్సి ఉంటుంది.

3 / 5
ఈ స్టేషన్‌ను గుజరాత్, మహారాష్ట్ర విభజనకు ముందు నిర్మించారు. విభజన అనంతరం కూడా ఈ స్టేషన్‌లో ఎలాంటి మార్పు చేయకపోవడంతో.. ఇది రెండు రాష్ట్రాల కిందకు వచ్చింది.

ఈ స్టేషన్‌ను గుజరాత్, మహారాష్ట్ర విభజనకు ముందు నిర్మించారు. విభజన అనంతరం కూడా ఈ స్టేషన్‌లో ఎలాంటి మార్పు చేయకపోవడంతో.. ఇది రెండు రాష్ట్రాల కిందకు వచ్చింది.

4 / 5
ఈ రైల్వే స్టేషన్ ప్రత్యేక పద్ధతిలో విభజించబడింది. రైలు ప్లాట్‌ఫార్మ్‌పైకి వచ్చేది, ఆగేది గుజరాత్ ప్రాంతంలోకి వస్తే.. ఈ స్టేషన్ క్లరికల్ పని మొత్తం మహారాష్ట్ర ప్రాంతంలో జరుగుతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఈ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫార్మ్స్ గుజరాత్‌లో.. స్టేషన్‌కి సంబంధించిన కార్యాలయాలు మహారాష్ట్ర ప్రాంతంలో ఉంటాయి.

ఈ రైల్వే స్టేషన్ ప్రత్యేక పద్ధతిలో విభజించబడింది. రైలు ప్లాట్‌ఫార్మ్‌పైకి వచ్చేది, ఆగేది గుజరాత్ ప్రాంతంలోకి వస్తే.. ఈ స్టేషన్ క్లరికల్ పని మొత్తం మహారాష్ట్ర ప్రాంతంలో జరుగుతుంది. ఇంకా వివరంగా చెప్పాలంటే.. ఈ రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫార్మ్స్ గుజరాత్‌లో.. స్టేషన్‌కి సంబంధించిన కార్యాలయాలు మహారాష్ట్ర ప్రాంతంలో ఉంటాయి.

5 / 5
Follow us
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..