Viral Photos: ఈ 5 సరస్సులు ఇండియాలోనే అందమైనవి..! ఒక్కసారి చూశారంటే అస్సలు మరిచిపోరు..

Viral Photos: దాల్ సరస్సు: దాల్ సరస్సు శ్రీనగర్‌లో ఉంటుంది. 26 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ సరస్సు భూమిపై స్వర్గం లాంటిది.

|

Updated on: Sep 10, 2021 | 9:42 PM

దాల్ సరస్సు: దాల్ సరస్సు శ్రీనగర్‌లో ఉంటుంది. 26 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ సరస్సు భూమిపై స్వర్గం లాంటిది. ఇది అందమైన పచ్చని పర్వతాల మధ్యలో ఉంటుంది. ఈ సరస్సులో తెరిచిన ఏటీఎం కూడా పర్యాటకులను ఆకర్షించే కేంద్రంగా మారింది.

దాల్ సరస్సు: దాల్ సరస్సు శ్రీనగర్‌లో ఉంటుంది. 26 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉన్న ఈ సరస్సు భూమిపై స్వర్గం లాంటిది. ఇది అందమైన పచ్చని పర్వతాల మధ్యలో ఉంటుంది. ఈ సరస్సులో తెరిచిన ఏటీఎం కూడా పర్యాటకులను ఆకర్షించే కేంద్రంగా మారింది.

1 / 5
పిచోలా సరస్సు: పిచోలా సరస్సు రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌ నగరంలో ఉంది. ఈ సరస్సు నగరంలోని అతి పెద్ద, పురాతన సరస్సులలో ఒకటి. ఇది లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ సరస్సుపై సూర్యాస్తమయ దృశ్యం చాలా బాగుంటుంది.

పిచోలా సరస్సు: పిచోలా సరస్సు రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్‌పూర్‌ నగరంలో ఉంది. ఈ సరస్సు నగరంలోని అతి పెద్ద, పురాతన సరస్సులలో ఒకటి. ఇది లక్షలాది మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఈ సరస్సుపై సూర్యాస్తమయ దృశ్యం చాలా బాగుంటుంది.

2 / 5
ఊలర్‌ సరస్సు: ఇది భారతదేశంలోని జమ్మూ కశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో ఉంది. ఈ సరస్సు ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి. ఊలర్‌ సరస్సును సందర్శించడానికి ఉత్తమ సమయం జూన్, ఆగస్టులలో ఉంటుంది.

ఊలర్‌ సరస్సు: ఇది భారతదేశంలోని జమ్మూ కశ్మీర్‌లోని బందిపోరా జిల్లాలో ఉంది. ఈ సరస్సు ఆసియాలో అతిపెద్ద మంచినీటి సరస్సులలో ఒకటి. ఊలర్‌ సరస్సును సందర్శించడానికి ఉత్తమ సమయం జూన్, ఆగస్టులలో ఉంటుంది.

3 / 5
లోక్‌తక్ సరస్సు: మణిపూర్‌లో ఈ సరస్సు ఉంటుంది. భారతదేశంలో ఉండే మంచినీటి సరస్సులలో ఇది ఒకటి. ఇందులో కీబుల్ లామ్‌జావో నేషనల్ పార్క్ ఉంటుంది.

లోక్‌తక్ సరస్సు: మణిపూర్‌లో ఈ సరస్సు ఉంటుంది. భారతదేశంలో ఉండే మంచినీటి సరస్సులలో ఇది ఒకటి. ఇందులో కీబుల్ లామ్‌జావో నేషనల్ పార్క్ ఉంటుంది.

4 / 5
దమ్దామా సరస్సు: హర్యానాలో ఇది అతిపెద్ద సహజ సరస్సు. ఢిల్లీ నుంచి ఈ సరస్సు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు 2 గంటల్లో చేరుకోవచ్చు. ఈ ఆకర్షణీయమైన సరస్సు 3000 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. ఇది పర్యాటకులకు చాలా ఇష్టమైన ప్రదేశం.

దమ్దామా సరస్సు: హర్యానాలో ఇది అతిపెద్ద సహజ సరస్సు. ఢిల్లీ నుంచి ఈ సరస్సు 50 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు 2 గంటల్లో చేరుకోవచ్చు. ఈ ఆకర్షణీయమైన సరస్సు 3000 ఎకరాలలో విస్తరించి ఉంటుంది. ఇది పర్యాటకులకు చాలా ఇష్టమైన ప్రదేశం.

5 / 5
Follow us
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు