AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ద్యేవుడా.! ఆ రైల్వే స్టేషన్ మన దేశంలోనే.. అక్కడికి వెళ్లాలంటే పాకిస్తాన్ వీసా అవసరం..

Unique Railway Station: ఇండియాలో అదొక ప్రత్యేక రైల్వే స్టేషన్. దేశ పౌరులు అక్కడికి వెళ్లాలంటే పాకిస్తాన్ వీసా ఉండాల్సిందే. ఆ రైల్వే స్టేషన్ ఎల్లప్పుడూ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పర్యవేక్షణలో ఉంటుంది. దాని వివరాలు ఇప్పుడు చూద్దాం..

Ravi Kiran
|

Updated on: Oct 22, 2021 | 9:36 AM

Share
భారతీయ రైల్వే దేశానికి జీవనాడిగా పరిగణిస్తారు. దేశంలోని ఒక చివర నుండి మరొక చివర వరకు ప్రయాణీకులను వారి గమ్యస్థానానికి చేరుస్తూ ఉంటుంది. రైలు ప్రయాణం.. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటుంది. అయితే భారతీయ రైల్వేలో ప్రయాణించడానికి పాస్‌పోర్ట్, వీసా అవసరమని మీరెప్పుడైనా విన్నారా.? అవునండీ.! దేశంలోని పౌరులు ఓ ప్రత్యేక రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే పాకిస్తాన్ వీసా అవసరం. ఆ వివరాలు..

భారతీయ రైల్వే దేశానికి జీవనాడిగా పరిగణిస్తారు. దేశంలోని ఒక చివర నుండి మరొక చివర వరకు ప్రయాణీకులను వారి గమ్యస్థానానికి చేరుస్తూ ఉంటుంది. రైలు ప్రయాణం.. సామాన్యుడికి సైతం అందుబాటులో ఉంటుంది. అయితే భారతీయ రైల్వేలో ప్రయాణించడానికి పాస్‌పోర్ట్, వీసా అవసరమని మీరెప్పుడైనా విన్నారా.? అవునండీ.! దేశంలోని పౌరులు ఓ ప్రత్యేక రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే పాకిస్తాన్ వీసా అవసరం. ఆ వివరాలు..

1 / 6
పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఏకైక ఇండియన్ రైల్వే స్టేషన్ అత్తారి(Attari). ఇక్కడికి భారతీయ పౌరులు వెళ్లాలంటే వీసా అవసరం. అది కూడా పాకిస్తాన్ వీసా తప్పనిసరి.

పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న ఏకైక ఇండియన్ రైల్వే స్టేషన్ అత్తారి(Attari). ఇక్కడికి భారతీయ పౌరులు వెళ్లాలంటే వీసా అవసరం. అది కూడా పాకిస్తాన్ వీసా తప్పనిసరి.

2 / 6
వీసా లేకుండా అక్కడికి వెళ్లి పట్టుబడితే.. అతడిపై విదేశీ చట్టం-14 కింద కేసు నమోదు చేస్తారు. ఈ అత్తారి(Attari) రైల్వే స్టేషన్ భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉండటం వల్ల ఎల్లప్పుడూ భద్రతా దళాల పర్యవేక్షణలో ఉంటుంది.

వీసా లేకుండా అక్కడికి వెళ్లి పట్టుబడితే.. అతడిపై విదేశీ చట్టం-14 కింద కేసు నమోదు చేస్తారు. ఈ అత్తారి(Attari) రైల్వే స్టేషన్ భారత్-పాకిస్తాన్ సరిహద్దులో ఉండటం వల్ల ఎల్లప్పుడూ భద్రతా దళాల పర్యవేక్షణలో ఉంటుంది.

3 / 6
దేశంలోని అత్యంత వీవీఐపీ రైలు సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను అత్తారి రైల్వే స్టేషన్ నుంచే ప్రారంభించారు. ఇండియన్ రైల్వే నార్త్ జోన్‌కు సంబంధించిన ఈ ట్రైన్‌ను జూలై 22, 1976వ సంవత్సరంలో ప్రారంభించారు. ఇది ఓల్డ్ ఢిల్లీ జంక్షన్ నుంచి అత్తారి మధ్య నడుస్తుంది.

దేశంలోని అత్యంత వీవీఐపీ రైలు సంజౌతా ఎక్స్‌ప్రెస్‌ను అత్తారి రైల్వే స్టేషన్ నుంచే ప్రారంభించారు. ఇండియన్ రైల్వే నార్త్ జోన్‌కు సంబంధించిన ఈ ట్రైన్‌ను జూలై 22, 1976వ సంవత్సరంలో ప్రారంభించారు. ఇది ఓల్డ్ ఢిల్లీ జంక్షన్ నుంచి అత్తారి మధ్య నడుస్తుంది.

4 / 6
  ఈ అత్తారి(Attari) రైల్వే స్టేషన్‌లో ట్రైన్ టికెట్ కొనుగోలు చేసిన ప్రతీ ప్రయాణీకుడి పాస్‌పోర్ట్ నెంబర్‌ను తీసుకుంటారు. ఆ తర్వాత వారి బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది.

ఈ అత్తారి(Attari) రైల్వే స్టేషన్‌లో ట్రైన్ టికెట్ కొనుగోలు చేసిన ప్రతీ ప్రయాణీకుడి పాస్‌పోర్ట్ నెంబర్‌ను తీసుకుంటారు. ఆ తర్వాత వారి బెర్త్ కన్ఫర్మ్ అవుతుంది.

5 / 6
ఏదైనా కారణంగా వల్ల అత్తారి రైల్వే స్టేషన్ నుండి బయల్దేరిన రైలు ఆలస్యమైతే.. దానిని భారత్, పాకిస్తాన్ రిజిస్టర్లలో నమోదు చేస్తారు. ఈ రైల్వే స్టేషన్‌ను పంజాబ్ పోలీసులు కాపలా కాస్తారు. ఇక్కడ ఫోటోలు తీయడంపై నిషేధం విధించారు.

ఏదైనా కారణంగా వల్ల అత్తారి రైల్వే స్టేషన్ నుండి బయల్దేరిన రైలు ఆలస్యమైతే.. దానిని భారత్, పాకిస్తాన్ రిజిస్టర్లలో నమోదు చేస్తారు. ఈ రైల్వే స్టేషన్‌ను పంజాబ్ పోలీసులు కాపలా కాస్తారు. ఇక్కడ ఫోటోలు తీయడంపై నిషేధం విధించారు.

6 / 6
Follow Us
పంట వేసిన ఏడాదిన్నర నుంచే కాపు వచ్చే పనస రకం..
పంట వేసిన ఏడాదిన్నర నుంచే కాపు వచ్చే పనస రకం..
యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది.. అదృష్ట రాశులివే..
ఆగస్టు మాసంలో వీరి జాతకం మారబోతోంది.. అదృష్ట రాశులివే..
కేవలం మూడ్రోజులే టైమ్.. రేషన్ కార్డు ఉన్నవారికి అలర్ట్..
కేవలం మూడ్రోజులే టైమ్.. రేషన్ కార్డు ఉన్నవారికి అలర్ట్..
పండగల వేళ మీ ఎత్నిక్ లుక్‌ను రెట్టింపు చేసే గాజుల కాంబినేషన్లు
పండగల వేళ మీ ఎత్నిక్ లుక్‌ను రెట్టింపు చేసే గాజుల కాంబినేషన్లు
ఊటీ-కూనూర్ టూర్‌కు సూపర్ ఆఫర్.. హైదరాబాద్ నుంచి 6 రోజుల ప్యాకేజీ
ఊటీ-కూనూర్ టూర్‌కు సూపర్ ఆఫర్.. హైదరాబాద్ నుంచి 6 రోజుల ప్యాకేజీ
మీకు స్నేహితులు ఎవరూ లేరా?.. ఈ వ్యాధుల ముప్పు వీరికే ఎక్కువట!
మీకు స్నేహితులు ఎవరూ లేరా?.. ఈ వ్యాధుల ముప్పు వీరికే ఎక్కువట!
ఎగ్ తినేవారు నాన్ వెజిటేరియన్సా?.. శాస్త్రవేత్తలు చెబుతున్నదిదే
ఎగ్ తినేవారు నాన్ వెజిటేరియన్సా?.. శాస్త్రవేత్తలు చెబుతున్నదిదే
ఇది తాగితే ఒంట్లో నీరసం పోయి రాత్రికి రాత్రే ఉక్కులా మారతారు
ఇది తాగితే ఒంట్లో నీరసం పోయి రాత్రికి రాత్రే ఉక్కులా మారతారు
ఇక మధ్యాహ్న భోజనంలో 'చికెన్‌ బిర్యానీ'..? విద్యార్ధులు పండగే
ఇక మధ్యాహ్న భోజనంలో 'చికెన్‌ బిర్యానీ'..? విద్యార్ధులు పండగే