తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. అన్నప్రసాదంలో మరో కొత్త ఐటెమ్ వచ్చే ఛాన్స్
ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్ట్ 41 వసంతాలు పూర్తి చేసుకొని భక్తుల విరాళాలతో నడుస్తోంది. వెంకన్న దర్శనం కోసం కొండకు చేరుకున్న భక్తులకు అన్నప్రసాదాలు ఉచితంగా అందించాలని లక్ష్యంతో 1985 ఏప్రిల్ 6న ప్రారంభమైంది. అప్పటి సీఎం ఎన్టీఆర్ ప్రారంభించిన నిత్యాన్న పథకం 1994 ఏప్రిల్ ఒకటిన శ్రీ వెంకటేశ్వర నిత్య అన్నదానం ట్రస్టు గా మారింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
