21 భవనాలు.. 18 అంతస్తులు.. మూడు వైపులా సముద్రం.. రూ. 36 బిలియన్లతో ఒలింపిక్ విలేజ్ నిర్మాణం..!
Tokyo Olympics 2021: టోక్యో ఒలింపిక్స్ 2020 జులై 23 నుంచి ప్రారంభం కానున్నాయి. భారత అథ్లెట్లతో పాటు పలు దేశాల క్రీడాకారులు అక్కడికి చేరుకున్నారు. ఈమేరకు ఒలింపిక్ విలేజ్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ, పలు విశేషాలను వెల్లడిస్తున్నారు.
Most Read Stories