Tokyo Olympics 2020: సెమీ-ఫైనల్స్లో పీవీ సింధుకు కఠిన సవాలు.. బంగారానికి అడుగు దూరం.. రికార్డులు ఏమంటున్నాయంటే!
రియో ఒలింపిక్స్ 2016లో రజత పతక విజేత పీవీ సింధు ప్రస్తుతం అద్భుతమైన ఫామ్లో కొనసాగుతోంది. ఆమె ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్లలో వరుసగా విజయాలు సాధిస్తూ.. టోక్యో ఒలింక్స్లో దూసుకపోతోంది. కానీ, నేడు ఆమె సెమీఫైనల్లో కఠినమైన సవాలును ఎదుర్కోనుంది.
Most Read Stories