Vande Bharat: వందే భారత్ స్లీపర్ కోచ్లో ఫైవ్ స్టార్ హోటల్ సదుపాయాలు, ఫీచర్స్ అదుర్స్
దేశంలో చాలా ప్రాంతాలకు వందేభారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. మొదటి వందే భారత్ రైలు ముంబై నుండి అహ్మదాబాద్ వరకు ప్రారంభమైంది. ఆ తర్వాత చాలా ప్రాంతాలకు విస్తరించింది కేంద్రం. వందే భారత్ రైలు తర్వాత వందే భారత్ స్లీపర్ రైలు వస్తోంది. ఇందులో 16 కోచ్లు ఉంటాయి. ఏసీ 3 టైర్లో 11 కోచ్లు, ఏసీ 2 టైర్కు చెందిన 4 కోచ్లు..
Most Read Stories