IND vs ENG: ఇది కదా పోరాటం అంటే.. తొలి సెంచరీతో టీమిండియాను కాపాడాడు..!
ఐదు టెస్టుల సిరీస్లో నాలుగో టెస్టును టీమిండియా డ్రా చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు త్వరగా కోల్పోయినా, శుభ్మాన్ గిల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్ (తన తొలి సెంచరీ) రవీంద్ర జడేజా అద్భుత ప్రదర్శనతో 425 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ విజయ ఆశలను టీమిండియా అడ్డుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
