ఆ ఆలయంలో వింత సాంప్రదాయం.. ప్రసాదాన్ని నేలపై ఉంచి తినే భక్తులు.. కిటికీ వైపు కృష్ణుడు తల.. ఎందుకంటే..
భారతదేశంలో అడుగడుగునా గుడి ఉంది. అత్యంత పురాతన క్షేత్రాలు, మర్మలకు నిలయమైన దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలకు సంబంధించిన పౌరాణిక కథలు చాలా ఆసక్తికరంగా, ఆశ్చర్యకరంగా ఉంటాయి. అటువంటి దేవాలయాలలోని కొన్ని రహస్యాలను నేటి ఆధునిక సైన్స్ కూడా కనిపెట్టలేకపోయింది. అంతేకాదు అనేక ఆలయాలలోని అనుసరించే సంప్రదాయం కూడా బిన్నంగా ఉంటాయి. ఆ ఆలయాలపై ఉన్న నమ్మకం, సంప్రదాయంతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్దిగాంచాయి. మన దేశంలోని ఒక ఆలయంలో భగవంతుడి ప్రసాదాన్ని పాత్రలు, ఆకుల వంటి వాటి మీద కాకుండా నేలపై పెట్టి తింటారు. ఆ ఆలయం ఎక్కడంటే

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
