Indian Railway: 11 పగళ్లు,10 రాత్రులు.. అయోధ్య నుంచి వారణాసి, వైష్ణో దేవి వరకు చుట్టేసి రండి.. కేవలం రూ.20,850లతో..
భారతీయ రైల్వేలు అయోధ్య, ప్రయాగ్రాజ్, వారణాసి, వైష్ణో దేవికి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ప్రజలను టూర్కు తీసుకువెళ్లబోతున్నాయి. ఈ ప్రయాణం 11 పగళ్లు,10 రాత్రులుగా సాగుతుంది.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
