AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railway: 11 పగళ్లు,10 రాత్రులు.. అయోధ్య నుంచి వారణాసి, వైష్ణో దేవి వరకు చుట్టేసి రండి.. కేవలం రూ.20,850లతో..

భారతీయ రైల్వేలు అయోధ్య, ప్రయాగ్‌రాజ్, వారణాసి, వైష్ణో దేవికి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ప్రజలను టూర్‌కు తీసుకువెళ్లబోతున్నాయి. ఈ ప్రయాణం 11 పగళ్లు,10 రాత్రులుగా సాగుతుంది.

Sanjay Kasula
|

Updated on: May 08, 2023 | 8:35 AM

Share
IRCTC భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు స్లీపర్ (నాన్ AC), AC III టైర్, AC II టైర్ కోచ్‌ల మిశ్రమ కూర్పును కలిగి ఉంది. ఈ రైళ్ల వెలుపలి భాగంలో ప్రసిద్ధ భారతీయ స్మారక చిహ్నాలు, శిల్పాలు, మైలురాళ్లు, దేశానికి గర్వకారణమైన నృత్య రూపాలు మొదలైనవి ఉన్నాయి. ఈ రైళ్లు మొత్తం 600 - 700 సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

IRCTC భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు స్లీపర్ (నాన్ AC), AC III టైర్, AC II టైర్ కోచ్‌ల మిశ్రమ కూర్పును కలిగి ఉంది. ఈ రైళ్ల వెలుపలి భాగంలో ప్రసిద్ధ భారతీయ స్మారక చిహ్నాలు, శిల్పాలు, మైలురాళ్లు, దేశానికి గర్వకారణమైన నృత్య రూపాలు మొదలైనవి ఉన్నాయి. ఈ రైళ్లు మొత్తం 600 - 700 సీట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.

1 / 8
భారతీయ రైల్వేలు అయోధ్య, ప్రయాగ్‌రాజ్, వారణాసి, వైష్ణో దేవికి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ప్రజలను టూర్‌కు తీసుకువెళ్లబోతున్నాయి. ఈ ప్రయాణం 11 పగళ్లు,10 రాత్రులుగా సాగుతుంది. ఇది మే 27 నుంచి ప్రారంభమై జూన్ 6న ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ పేరు వైష్ణో దేవితో కూడిన అయోధ్య రామమందిర్ ట్రైల్.

భారతీయ రైల్వేలు అయోధ్య, ప్రయాగ్‌రాజ్, వారణాసి, వైష్ణో దేవికి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ద్వారా ప్రజలను టూర్‌కు తీసుకువెళ్లబోతున్నాయి. ఈ ప్రయాణం 11 పగళ్లు,10 రాత్రులుగా సాగుతుంది. ఇది మే 27 నుంచి ప్రారంభమై జూన్ 6న ముగుస్తుంది. ఈ టూర్ ప్యాకేజీ పేరు వైష్ణో దేవితో కూడిన అయోధ్య రామమందిర్ ట్రైల్.

2 / 8
భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మే 27న అస్సాంలోని దిబ్రూఘర్ నగరం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇది మే 29న తన మొదటి గమ్యస్థానమైన అయోధ్యకు చేరుకుంటుంది.

భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు మే 27న అస్సాంలోని దిబ్రూఘర్ నగరం నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఇది మే 29న తన మొదటి గమ్యస్థానమైన అయోధ్యకు చేరుకుంటుంది.

3 / 8
 యాత్రికులు రామజన్మభూమి, హనుమాన్ ఘాడిని సందర్శించవచ్చు. దీనితో పాటు, మీరు ప్రతిరోజూ సాయంత్రం జరిగే సరయూ నది యొక్క హారతిని కూడా ఆనందించవచ్చు.

యాత్రికులు రామజన్మభూమి, హనుమాన్ ఘాడిని సందర్శించవచ్చు. దీనితో పాటు, మీరు ప్రతిరోజూ సాయంత్రం జరిగే సరయూ నది యొక్క హారతిని కూడా ఆనందించవచ్చు.

4 / 8
అయోధ్య తర్వాత, ఈ రైలు తదుపరి గమ్యం కత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయం, ఇక్కడ ప్రయాణీకులు అమ్మవారిని దర్శించుకోగలరు. ఈ రైలులో 780 మంది ప్రయాణించే సౌకర్యం ఉంది. ఈ రైలులో ప్రయాణికులకు 3ఏసీ, స్లీపర్ క్లాస్ సౌకర్యం కల్పిస్తున్నారు.

అయోధ్య తర్వాత, ఈ రైలు తదుపరి గమ్యం కత్రాలోని మాతా వైష్ణో దేవి ఆలయం, ఇక్కడ ప్రయాణీకులు అమ్మవారిని దర్శించుకోగలరు. ఈ రైలులో 780 మంది ప్రయాణించే సౌకర్యం ఉంది. ఈ రైలులో ప్రయాణికులకు 3ఏసీ, స్లీపర్ క్లాస్ సౌకర్యం కల్పిస్తున్నారు.

5 / 8
ఈ రైలు తదుపరి స్టేషన్ ప్రయాగ్‌రాజ్, అదే ప్రయాగ్‌రాజ్, దీనిని సంగం స్థల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రజలు గంగా- యమునా నది సంగమాన్ని చూడవచ్చు. ప్రయాగ్‌రాజ్ ఘాట్‌లను ఆస్వాదించవచ్చు.

ఈ రైలు తదుపరి స్టేషన్ ప్రయాగ్‌రాజ్, అదే ప్రయాగ్‌రాజ్, దీనిని సంగం స్థల్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రజలు గంగా- యమునా నది సంగమాన్ని చూడవచ్చు. ప్రయాగ్‌రాజ్ ఘాట్‌లను ఆస్వాదించవచ్చు.

6 / 8
దీని తరువాత తదుపరి స్టేషన్ వారణాసి, ఇక్కడ భక్తులు కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించవచ్చు. దీనితో పాటు, మీరు వారణాసి ఘాట్‌లలో సాయంత్రం జరిగే ప్రపంచ ప్రసిద్ధ ఆరతిని కూడా చూడవచ్చు.

దీని తరువాత తదుపరి స్టేషన్ వారణాసి, ఇక్కడ భక్తులు కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించవచ్చు. దీనితో పాటు, మీరు వారణాసి ఘాట్‌లలో సాయంత్రం జరిగే ప్రపంచ ప్రసిద్ధ ఆరతిని కూడా చూడవచ్చు.

7 / 8
ఈ ప్రయాణం దిబ్రూగఢ్ నుండి ప్రారంభమై తిరిగి దిబ్రూఘర్ వద్ద ముగుస్తుంది. ఈ రైలు ఎకానమీ క్లాస్ ధర రూ.20,850. అదే సమయంలో, స్టాండర్డ్ క్లాస్ కోసం దీని ధర రూ. 31,135.

ఈ ప్రయాణం దిబ్రూగఢ్ నుండి ప్రారంభమై తిరిగి దిబ్రూఘర్ వద్ద ముగుస్తుంది. ఈ రైలు ఎకానమీ క్లాస్ ధర రూ.20,850. అదే సమయంలో, స్టాండర్డ్ క్లాస్ కోసం దీని ధర రూ. 31,135.

8 / 8
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..