CJI NV Ramana: యాదాద్రీశుడిని దర్శించుకున్న సీజేఐ ఎన్వీ రమణ దంపతులు.. ఛాయా చిత్ర వీక్షణం…
యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం సీజేఐ ఎన్వీ రమణ ప్రధానాలయ పునః నిర్మాణ పనులు పరిశీలించారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
