Telugu Astrology: దుస్థానాల్లో అధిక గ్రహాలు.. అన్ని విషయాల్లోనూ ఈ రాశుల వారు జాగ్రత్త!
ప్రస్తుతం వృశ్చిక రాశిలో రాశ్యధిపతి కుజుడితో పాటు, రవి, శుక్రులు కూడా సంచారం చేయడం జరుగుతోంది. ఈ పరిస్థితి డిసెంబర్ 7 వరకూ కొనసాగుతుంది. ఈ విధంగా ఒక రాశిలో ఎక్కువ గ్రహాలు సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు కలుగుతున్నప్పటికీ, ఈ గ్రహాలు దుస్థానాల్లో ఉన్న రాశులకు కొన్ని ఇబ్బందులు, సమస్యలు తప్పకుండా కలుగుతాయి. జ్యోతిషశాస్త్రం ప్రకారం 3, 6, 7, 8, 12 స్థానాలను దుస్థానాలుగా పరిగణించడం జరుగుతోంది. మేషం, వృషభం, మిథునం, కన్య, ధనూ రాశులకు దుస్థానాల్లో ఈ మూడు గ్రహాల సంచారం చేయడం జరుగుతోంది. ఈ రాశుల వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5