అయోధ్యలో అద్భుత ఘట్టం.. ధ్వజారోహణ ఫొటోస్
అయోధ్యానగరిలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ తర్వాత మళ్లీ అలాంటి పవిత్రమైన, చరిత్రత్మాక ఘట్టం చోటు చేసుకుంది. నేడు (మంగళ వారం, నవంబర్ 25న) అయోధ్యలో ప్రధాని మోదీ ధ్వజారోహణం చేశారు. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి అయినందకు చిహ్నంగా ఆలయ శిఖరంపై మోదీ ధ్వజారోహణం చేయడం జరిగింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5