చనిపోయాక యముడి వద్దకు ఆత్మ ఎలా వెళ్తుందో తెలుసా..భయపడకుండా చదవండి!
పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు, మరణించిన ప్రతి జీవి పుట్టక మానుదు అనే నానుడి గురించి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. చావు అనేది సహజమైనది. ఎంతో మంది వయసు పైబడి, అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలతో సూసైడ్ చేసుకొని చనిపోతుంటారు. అయితే చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందనే దానిపై ఇప్పటికీ ఎన్నో కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. గరుడ పురాణంలో కూడా దీని గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఇప్పుడు మనం గరుడ పురాణం ప్రకారం, చనిపోయిన తర్వాత ఆత్మ యమధర్మ రాజు వద్దకు ఎలా వెళ్తుందో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5