చంద్రుడు ప్రతిష్టించిన శివలింగం.. పౌర్ణమికి అమావాస్యకు రంగులు మారే శివయ్య.. ఆలయం ఎక్కడంటే
అన్ని మాసాలలో కార్తీక మాసం విశిష్టమైనదిగా చెబుతారు. అందులోనూ పౌర్ణమి, కృత్తికా నక్షత్రం రోజున శివాలయాలకు వెళ్లి స్వామిని దర్శించుకుంటారు. ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు సైతం విశేషంగా జరుపుతుంటారు. ఇక ప్రతి నెలా వచ్చే పౌర్ణమి, అమావాస్య తిధులకు ఒక శివాలయానికి అవినాభావ సంభంధం ఉంది. ఆ బంధం భక్తులను దైవసన్నిధికి నడిపిస్తూ ముక్తిని ప్రసాదిస్తూటుందని ఒక నమ్మకం. దీంతో కార్తీక మాసం వస్తే చాలు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు ఈ శివాలయానికి పోటెత్తుతూ ఉంటారు. ఆ విశిష్ట ఆలయం ఎక్కడ ఉందంటే

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
