బాబా వంగా జోతిష్యం ప్రకారం.. 2025లో ఈ 5 రాశుల వారిదే హవా! మీ రాశి ఉందేమో చూసుకోండి
బల్గేరియా దేశానికి చెందిన బాబా వంగా ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఆమె చెప్పిన చాలా విషయాలు జరిగాయని అనేక మంది నమ్ముతారు. ఆమె బతికి ఉన్న సమయంలో ధనవంతులు, రాజకీయ నేతలు కూడా బాబా వంగా వద్దకు వెళ్లి జోతిష్యం చెప్పించుకునే వారు. 1911లో జన్మించి 1996లో ఆమె మరణించారు. అయితే ఆమె బతికి ఉన్న సమయంలో 2025లో ఏడాదిలో కొన్ని రాశుల భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పారు. మరి ఆ రాశులేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
