అదృష్టం మారుతుంది.. గ్రహణం తర్వాత వీరికి పట్టింది బంగారమే
ఆగస్టు 28న పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. అయితే 2026 సంవత్సరంలో ఇదే చివరి చంద్రగ్రహణం. ఈ గ్రహణం భారతదేశంలోకి కనిపించదు. అందుకే సూతక కాలం కూడా వర్తించదు. అయితే భారత దేశంలో కనిపించకపోయినప్పటికీ ఇది పన్నెండు రాశుల పై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గ్రహణం తర్వాత నాలుగు రాశుల వారికి వరాల జల్లు కురిపిస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
