Indian Railways: టికెట్ క్యాన్సలేషన్ రీఫండ్ నిబంధనల మార్పుపై రైల్వేశాఖ మరో కీలక ప్రకటన
రైల్వే రీఫండ్ నిబంధనలలో చేసిన మార్పులు ప్రయాణికులకు అదనపు భారం అని జరుగుతున్న ప్రచారంపై రైల్వేశాఖ క్లారిటీ ఇచ్చింది. టికెట్ రీఫండ్ విధానంలో పారదర్శకత తీసుకురావడంలో భాగంగా, రైల్వే శాఖ ప్రయాణికులకు ముందుగానే తమ టికెట్ కన్ఫర్మ్ అయ్యిందా లేదా తెలుసుకునేందుకు అవకాశం కల్పించిందని తెలింది. దీని వల్ల దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ముందుగానే సమాచారం తెలుస్తుందని పేర్కొంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
