TDP Mahanadu 2022:ఒంగోలులో పసుపు పండుగ.. టీడీపీ మహానాడు సిత్రాలు..
మహనాడు ప్రాంగణం సందడిగా మారింది. జ్యోతి వెలిగించి మహానాడును ప్రారంభించారు చంద్రబాబునాయుడు. ఆయన మాట్లాడుతూ.. కోనసీమను సర్వనాశనం చేయడానికి కులాల మధ్య చిచ్చు పెడతారా..? అంబేద్కర్ పై అభిమానం ఉంటే .. అమరావతిలో విగ్రహం ఎందుకు పెట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు.
Most Read Stories