Raksha Bandhan 2021: అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకున్న ఏపీ, తెలంగాణ లీడర్స్.. ఫోటోలు
నేడు రాఖీ పండుగ సందర్భంగా సామాన్యులే కాదు. ప్రజాప్రతినిధులు కూడా తమ అక్కాచెల్లెళ్లతో రాఖీలు కట్టించుకొని సంబరాలు చేసుకుంటున్నారు. వారికి బహమతులు ఇస్తూ ..ఎప్పటికీ రక్షగా ఉంటానని దీవెనలందిస్తున్నారు.
Most Read Stories