Pawan Kalyan: సామాన్యులకు అండగా పవన్ కల్యాణ్.. జనవాణి-జనసేన భరోసాకి తరలొచ్చిన వందలాది మంది ప్రజలు..
Jana Sena Jana Vani: జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సామాన్యుడి గళం వినిపించేలా జనవాణి - జనసేన భరోసా కార్యక్రమాన్ని ఆదివారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ప్రారంభించారు. జనసేన జనవాణి కార్యక్రమానికి వందలాది మంది ప్రజలు తరలివచ్చారు. జనవాణి - జనసేన భరోసా కార్యక్రమం ద్వారా తమ సమస్యలను జనసేనాని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళుతున్నారు.

1 / 23

2 / 23

3 / 23

4 / 23

5 / 23

6 / 23

7 / 23

8 / 23

9 / 23

10 / 23

11 / 23

12 / 23

13 / 23

14 / 23

15 / 23

16 / 23

17 / 23

18 / 23

19 / 23

20 / 23

21 / 23

22 / 23

23 / 23
