డిజిటల్ ఇండియా కొత్త గుర్తింపు.. ఈ-పాస్పోర్ట్ వచ్చేసింది.. అప్గ్రేడ్ చేసుకోవాల్సిందేనా..?
భారత పాస్పోర్ట్ వ్యవస్థను ఆధునీకరణలో భాగంగా విదేశాంగ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ వెర్షన్ 2.0 అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా ఈ-పాస్పోర్ట్ను తీసుకువచ్చింది. 2024 ఏప్రిల్ 1న ప్రారంభమైన ఈ పాస్ట్ పాస్పోర్ట్ల భద్రతను మెరుగుపరచడం, ఇంటర్నేషనల్ ప్రయాణాలను స్ట్రీమ్లైన్ చేయడం, నకిలీ, ట్యాంపరింగ్ నుంచి పాస్పోర్ట్ హోల్డర్ల వ్యక్తిగత డాటాను సంరక్షించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
