Bandi Sanjay: కుటుంబ సభ్యులతో కలిసి ప్రధాని మోదీని కలిసిన బండి సంజయ్

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గురువారం కలిశారు. కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి ప్రధానితో కాసేపు ముచ్చటించారు. కాగా ఆగస్టు 4 తేదీన శంషాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్లో ఏర్పాటు చేసిన మీట్‌ అండ్‌ గ్రీట్‌లో బండి సంజయ్ పాల్గొంటారని పార్టీ శ్రేణులు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో పాటు పలువురు టాప్ లీడర్స్ హాజరవ్వనున్నారు.

| Edited By: TV9 Telugu

Updated on: Nov 07, 2023 | 5:03 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గురువారం కలిశారు. కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి ప్రధానితో కాసేపు ముచ్చటించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ గురువారం కలిశారు. కుటుంబ సభ్యులతో పాటు వెళ్లి ప్రధానితో కాసేపు ముచ్చటించారు.

1 / 5
జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అయ్యారు బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్ పార్టీకి చేసిన సేవలను మోదీ కొనియాడారు. అనతికాలంలోనే పార్టీకి జోష్ తెచ్చారని ప్రశంసించారు.

జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అయ్యారు బండి సంజయ్. ఈ సందర్భంగా బండి సంజయ్ పార్టీకి చేసిన సేవలను మోదీ కొనియాడారు. అనతికాలంలోనే పార్టీకి జోష్ తెచ్చారని ప్రశంసించారు.

2 / 5
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ ను అభినందించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. అందర్ని కలుపుకుని ముందుకు సాగుతూ.. ఆదర్శంగా నిలవాలన్నారు

ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని బండి సంజయ్ ను అభినందించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సి ఉన్నందున మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. అందర్ని కలుపుకుని ముందుకు సాగుతూ.. ఆదర్శంగా నిలవాలన్నారు

3 / 5
 ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడంతోపాటు వారి యోగ క్షేమాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ తనయులతో మోదీ చాలా సేపు మాట్లాడి వాళ్లు ఏం చదవుతున్నారు వంటి వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగడంతోపాటు వారి యోగ క్షేమాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ తనయులతో మోదీ చాలా సేపు మాట్లాడి వాళ్లు ఏం చదవుతున్నారు వంటి వివరాలు తెలుసుకున్నారు.

4 / 5
ఆగస్టు 4 ఢిల్లీలోని బీజేపీ సెంట్రల్ ఆఫీసులో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా బండి సంజయ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం భాగ్యనగరానికి వస్తారు. ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ పలికేందుకు పార్టీ లీడర్స్, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.

ఆగస్టు 4 ఢిల్లీలోని బీజేపీ సెంట్రల్ ఆఫీసులో పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీగా బండి సంజయ్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం భాగ్యనగరానికి వస్తారు. ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ పలికేందుకు పార్టీ లీడర్స్, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు.

5 / 5
Follow us
Latest Articles
మీరు తాగే టీలో చిటికెడు ఉప్పు కలిపి తాగండి.. ఫలితం మీరే చూడండి.!
మీరు తాగే టీలో చిటికెడు ఉప్పు కలిపి తాగండి.. ఫలితం మీరే చూడండి.!
మనం ధరించే రబ్బర్‌ చెప్పులను ఎలా తయారు చేస్తారో తెలుసా.? వీడియో
మనం ధరించే రబ్బర్‌ చెప్పులను ఎలా తయారు చేస్తారో తెలుసా.? వీడియో
ఎంత చల్లటి కబురు.. ఏపీకి వచ్చే 3 రోజులు వానలే వానలు..
ఎంత చల్లటి కబురు.. ఏపీకి వచ్చే 3 రోజులు వానలే వానలు..
మీరు తినే పన్నీర్‌ అసలైనదేనా..? తెలుసుకోవడం ఎలా..?
మీరు తినే పన్నీర్‌ అసలైనదేనా..? తెలుసుకోవడం ఎలా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?
విమానంలో సీటు కోసం ముష్టి యుద్ధంచేసిన ప్యాసింజర్లు..చూస్తేఅవాక్కే
విమానంలో సీటు కోసం ముష్టి యుద్ధంచేసిన ప్యాసింజర్లు..చూస్తేఅవాక్కే
చిన్న డ్రస్‌లో పెద్ద పాప.. అదరగొట్టిన ప్రియా ప్రకాష్
చిన్న డ్రస్‌లో పెద్ద పాప.. అదరగొట్టిన ప్రియా ప్రకాష్
నిద్రపోయిన స్టేషన్‌ మాస్టర్‌.. అరగంట నిలిచిపోయిన రైలు
నిద్రపోయిన స్టేషన్‌ మాస్టర్‌.. అరగంట నిలిచిపోయిన రైలు
అవును, నా భార్తకు ఆ్రలెడీ పెళ్లైంది.. తప్పేంటి.? వరలక్ష్మీ
అవును, నా భార్తకు ఆ్రలెడీ పెళ్లైంది.. తప్పేంటి.? వరలక్ష్మీ
దాహంతో అల్లాడిన ఆవు.. చలివేంద్రం వద్ద నీళ్లు తాగుతున్న ఆవు వీడియో
దాహంతో అల్లాడిన ఆవు.. చలివేంద్రం వద్ద నీళ్లు తాగుతున్న ఆవు వీడియో