Manmohan Singh: ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు ‘ఉపాధి’ కల్పించిన మహోన్నత నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్లో చేరిన మన్మోహన్.. చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త వినగానే బెళగావి నుంచి ఢిల్లీకి బయల్దేరారు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ. అటు ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ ఆయనకు నివాళులు అర్పించగా.. మన్మోహన్ కుటుంబసభ్యుల్ని ఫోన్లో పరామర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
