Anakapalli: ఆపదలో ఆ మూగజీవి..! రక్షించేందుకు ఏకమైన గ్రామం.. ప్రోక్లేయినర్ తీసుకొచ్చి…
పాయకరావుపేట మండలం పాల్తేరు గ్రామంలో బావిలో ఓ ఎద్దు పడిపోయింది. ఆహారం వెతుక్కుంటూ వెళ్తూ ప్రమాదంలో చిక్కుకుంది. ఎప్పటినుంచి ఉందేమో గాని.. గ్రామస్తుల్లో ఒకరి కంట పడింది. దీంతో.. విషయాన్ని గ్రామస్తులకు చేరవేశారు. గ్రామస్తులంతా ఏకమయ్యారు. కానీ బావి చూస్తే చాలా లోతు. దానికి తోడు నీరు కూడా ఉంది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
