విగ్రహం లేని ఆలయం.. కళ్లను మాత్రమే పూజించే భక్తులు..! ఈ శక్తి పీఠం వెనుక దైవ రహస్యం తెలిస్తే..
భారతదేశంలోని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలలో ఉత్తరాఖండ్కు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి నైనిటాల్లోని నైనా దేవి ఆలయం అత్యంత పవిత్రమైన శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. నైనీ సరస్సు (Naini Lake) ఉత్తర తీరాన ఉన్న ఈ ఆలయం కేవలం ఒక పుణ్యక్షేత్రం మాత్రమే కాదు, వేల ఏళ్ల చరిత్రకు, అద్భుతమైన పురాణగాథలకు నిలయం. ఈ క్షేత్ర విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం..

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
