AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skipping Breakfast: బ్రేక్‏ఫాస్ట్ చేయడం మానేశారా ? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.. ఎందుకో తెలుసుకోండి..

ప్రస్తుతం చాలా మంది ఆఫీస్ హాడావిడి కారణంగా బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే వెళ్లిపోతున్నారు. క్రమంగా అల్పహారం తీసుకోవడం మానేస్తున్నారు. మరికొందరు బరువు తగ్గేందుకు అల్పాహరం మానేస్తున్నారు. దీనివలన కలిగే ప్రమాదాలెంటో తెలుసుకోండి.

Rajitha Chanti
|

Updated on: Apr 11, 2022 | 11:15 AM

Share
చాలా మంది బరువు తగ్గేందుకు అల్పహారంకు దూరంగా ఉంటున్నారు. కానీ అల్పాహారం తీసుకోకపోతే బరువు పెరగడం అదుపులో ఉండదు. బరువు తగ్గేందుకు ప్రయత్నించేవారు అల్పాహరం ఖచ్చితంగా తీసుకోవాలి.

చాలా మంది బరువు తగ్గేందుకు అల్పహారంకు దూరంగా ఉంటున్నారు. కానీ అల్పాహారం తీసుకోకపోతే బరువు పెరగడం అదుపులో ఉండదు. బరువు తగ్గేందుకు ప్రయత్నించేవారు అల్పాహరం ఖచ్చితంగా తీసుకోవాలి.

1 / 7
అల్పాహారం మితంగా తీసుకోవాలి. లేకపోతే శక్తి కోల్పోతారు. దీంతో సృహ కోల్పోతారు. అనవసరంగా చికాకు, మానసిక స్థితపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అల్పాహారాన్ని స్కిప్ చేయవద్దు.

అల్పాహారం మితంగా తీసుకోవాలి. లేకపోతే శక్తి కోల్పోతారు. దీంతో సృహ కోల్పోతారు. అనవసరంగా చికాకు, మానసిక స్థితపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అల్పాహారాన్ని స్కిప్ చేయవద్దు.

2 / 7
 ఖాళీ కడుపుతో ఉంటే గ్యాస్ సమస్యలు వస్తాయి. అల్పాహారం తీసుకోకపోతే కడుపులో గ్యాస్ పెరుగుతుంది. దీంతో జీర్ణశక్తి మందగిస్తుంది. ఎక్కువగా ఆహారం తిన్నప్పుడు జీర్ణం కాదు. అందుకే ఉదయం అల్పాహారం తీసుకోవాలి.

ఖాళీ కడుపుతో ఉంటే గ్యాస్ సమస్యలు వస్తాయి. అల్పాహారం తీసుకోకపోతే కడుపులో గ్యాస్ పెరుగుతుంది. దీంతో జీర్ణశక్తి మందగిస్తుంది. ఎక్కువగా ఆహారం తిన్నప్పుడు జీర్ణం కాదు. అందుకే ఉదయం అల్పాహారం తీసుకోవాలి.

3 / 7
గుండె జబ్బులు ఉన్నవారు అల్పాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానేయకూడదు. ఉదయం పూట ్ల్పాహారం మానేసేవారికి గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది.

గుండె జబ్బులు ఉన్నవారు అల్పాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానేయకూడదు. ఉదయం పూట ్ల్పాహారం మానేసేవారికి గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది.

4 / 7
అల్పాహారం తీసుకోని అలవాటు ఉన్నవారికి డిమోన్షియా ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం.. ఆలోచించడంలో ఇబ్బందులు, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.

అల్పాహారం తీసుకోని అలవాటు ఉన్నవారికి డిమోన్షియా ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం.. ఆలోచించడంలో ఇబ్బందులు, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.

5 / 7
ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ప్రమాదం పెరుగుతుంది. సరైన సమయంలో స్నాక్స్ తినడం వలన రక్తంలో చక్కర స్థాయిలు సరిగ్గా ఉంటాయి. ఫలితంగా ఆకస్మికంగా చక్కర తగ్గింపు లేదా పెరుగుదల సమస్య నివారించడం సాధ్యమవవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్పాహారాన్ని మిస్ చేయకూడదు.

ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ప్రమాదం పెరుగుతుంది. సరైన సమయంలో స్నాక్స్ తినడం వలన రక్తంలో చక్కర స్థాయిలు సరిగ్గా ఉంటాయి. ఫలితంగా ఆకస్మికంగా చక్కర తగ్గింపు లేదా పెరుగుదల సమస్య నివారించడం సాధ్యమవవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్పాహారాన్ని మిస్ చేయకూడదు.

6 / 7
ప్రస్తుతం చాలా మంది ఆఫీస్ హాడావిడి కారణంగా  బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే వెళ్లిపోతున్నారు. క్రమంగా అల్పహారం తీసుకోవడం మానేస్తున్నారు. మరికొందరు బరువు తగ్గేందుకు అల్పాహరం మానేస్తున్నారు. దీనివలన కలిగే ప్రమాదాలెంటో తెలుసుకోండి.

ప్రస్తుతం చాలా మంది ఆఫీస్ హాడావిడి కారణంగా బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే వెళ్లిపోతున్నారు. క్రమంగా అల్పహారం తీసుకోవడం మానేస్తున్నారు. మరికొందరు బరువు తగ్గేందుకు అల్పాహరం మానేస్తున్నారు. దీనివలన కలిగే ప్రమాదాలెంటో తెలుసుకోండి.

7 / 7
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?