Skipping Breakfast: బ్రేక్‏ఫాస్ట్ చేయడం మానేశారా ? అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్లే.. ఎందుకో తెలుసుకోండి..

ప్రస్తుతం చాలా మంది ఆఫీస్ హాడావిడి కారణంగా బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే వెళ్లిపోతున్నారు. క్రమంగా అల్పహారం తీసుకోవడం మానేస్తున్నారు. మరికొందరు బరువు తగ్గేందుకు అల్పాహరం మానేస్తున్నారు. దీనివలన కలిగే ప్రమాదాలెంటో తెలుసుకోండి.

|

Updated on: Apr 11, 2022 | 11:15 AM

చాలా మంది బరువు తగ్గేందుకు అల్పహారంకు దూరంగా ఉంటున్నారు. కానీ అల్పాహారం తీసుకోకపోతే బరువు పెరగడం అదుపులో ఉండదు. బరువు తగ్గేందుకు ప్రయత్నించేవారు అల్పాహరం ఖచ్చితంగా తీసుకోవాలి.

చాలా మంది బరువు తగ్గేందుకు అల్పహారంకు దూరంగా ఉంటున్నారు. కానీ అల్పాహారం తీసుకోకపోతే బరువు పెరగడం అదుపులో ఉండదు. బరువు తగ్గేందుకు ప్రయత్నించేవారు అల్పాహరం ఖచ్చితంగా తీసుకోవాలి.

1 / 7
అల్పాహారం మితంగా తీసుకోవాలి. లేకపోతే శక్తి కోల్పోతారు. దీంతో సృహ కోల్పోతారు. అనవసరంగా చికాకు, మానసిక స్థితపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అల్పాహారాన్ని స్కిప్ చేయవద్దు.

అల్పాహారం మితంగా తీసుకోవాలి. లేకపోతే శక్తి కోల్పోతారు. దీంతో సృహ కోల్పోతారు. అనవసరంగా చికాకు, మానసిక స్థితపై ప్రభావం చూపిస్తుంది. కాబట్టి అల్పాహారాన్ని స్కిప్ చేయవద్దు.

2 / 7
 ఖాళీ కడుపుతో ఉంటే గ్యాస్ సమస్యలు వస్తాయి. అల్పాహారం తీసుకోకపోతే కడుపులో గ్యాస్ పెరుగుతుంది. దీంతో జీర్ణశక్తి మందగిస్తుంది. ఎక్కువగా ఆహారం తిన్నప్పుడు జీర్ణం కాదు. అందుకే ఉదయం అల్పాహారం తీసుకోవాలి.

ఖాళీ కడుపుతో ఉంటే గ్యాస్ సమస్యలు వస్తాయి. అల్పాహారం తీసుకోకపోతే కడుపులో గ్యాస్ పెరుగుతుంది. దీంతో జీర్ణశక్తి మందగిస్తుంది. ఎక్కువగా ఆహారం తిన్నప్పుడు జీర్ణం కాదు. అందుకే ఉదయం అల్పాహారం తీసుకోవాలి.

3 / 7
గుండె జబ్బులు ఉన్నవారు అల్పాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానేయకూడదు. ఉదయం పూట ్ల్పాహారం మానేసేవారికి గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది.

గుండె జబ్బులు ఉన్నవారు అల్పాహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానేయకూడదు. ఉదయం పూట ్ల్పాహారం మానేసేవారికి గుండెపోటు లేదా పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది.

4 / 7
అల్పాహారం తీసుకోని అలవాటు ఉన్నవారికి డిమోన్షియా ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం.. ఆలోచించడంలో ఇబ్బందులు, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.

అల్పాహారం తీసుకోని అలవాటు ఉన్నవారికి డిమోన్షియా ప్రమాదం పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. జ్ఞాపకశక్తి కోల్పోవడం.. ఆలోచించడంలో ఇబ్బందులు, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి.

5 / 7
ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ప్రమాదం పెరుగుతుంది. సరైన సమయంలో స్నాక్స్ తినడం వలన రక్తంలో చక్కర స్థాయిలు సరిగ్గా ఉంటాయి. ఫలితంగా ఆకస్మికంగా చక్కర తగ్గింపు లేదా పెరుగుదల సమస్య నివారించడం సాధ్యమవవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్పాహారాన్ని మిస్ చేయకూడదు.

ఉదయం పూట అల్పాహారం తీసుకోకపోవడం వలన మధుమేహ వ్యాధిగ్రస్తులపై తీవ్ర దుష్ప్రభావాలు చూపిస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ప్రమాదం పెరుగుతుంది. సరైన సమయంలో స్నాక్స్ తినడం వలన రక్తంలో చక్కర స్థాయిలు సరిగ్గా ఉంటాయి. ఫలితంగా ఆకస్మికంగా చక్కర తగ్గింపు లేదా పెరుగుదల సమస్య నివారించడం సాధ్యమవవుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు అల్పాహారాన్ని మిస్ చేయకూడదు.

6 / 7
ప్రస్తుతం చాలా మంది ఆఫీస్ హాడావిడి కారణంగా  బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే వెళ్లిపోతున్నారు. క్రమంగా అల్పహారం తీసుకోవడం మానేస్తున్నారు. మరికొందరు బరువు తగ్గేందుకు అల్పాహరం మానేస్తున్నారు. దీనివలన కలిగే ప్రమాదాలెంటో తెలుసుకోండి.

ప్రస్తుతం చాలా మంది ఆఫీస్ హాడావిడి కారణంగా బ్రేక్ ఫాస్ట్ చేయకుండానే వెళ్లిపోతున్నారు. క్రమంగా అల్పహారం తీసుకోవడం మానేస్తున్నారు. మరికొందరు బరువు తగ్గేందుకు అల్పాహరం మానేస్తున్నారు. దీనివలన కలిగే ప్రమాదాలెంటో తెలుసుకోండి.

7 / 7
Follow us
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..
మీ స్కిన్‌ టైట్‌గా, యంగ్‌గా ఉంచే ఆహారం..