AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Walking after Dinner: రాత్రి భోజనం తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయండి చాలు.. ఎన్ని లాభాలో తెలిస్తే..

భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం సరైన పద్ధతి కాదని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తిన్న వెంటనే నిద్రపోవటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట తిన్న తరువాత కనీసం 10 నిమిషాల పాటు వాకింగ్ చేయడం చాలా ముఖ్యం అని అంటున్నారు. లేదంటే, కనీసం నిటారుగా కూర్చోవాలని చెబుతున్నారు. కానీ, పొరపాటున కూడా తిన్న వెంటనే పడుకోవడం చేయరాదని అంటున్నారు. భోజనం తర్వాత కనీసం 100 అడుగుల కంటే ఎక్కువ నడవటం వల్ల ఆరోగ్యానికి అనేక లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

Jyothi Gadda
|

Updated on: Apr 16, 2025 | 4:38 PM

Share
డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో నడవడం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఇటీవల ప్రచురించబడిన ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం 5 లక్షలకు పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులపై పరిశోధన చేశారు. తద్వారా సేకరించిన డేటాను విశ్లేషించినప్పుడు.. టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించడానికి నడక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు.

డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడంలో నడవడం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని ఇటీవల ప్రచురించబడిన ఒక అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం బ్రిటిష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైంది. ఈ అధ్యయనం 5 లక్షలకు పైగా మధుమేహ వ్యాధిగ్రస్తులపై పరిశోధన చేశారు. తద్వారా సేకరించిన డేటాను విశ్లేషించినప్పుడు.. టైప్ 2 డయాబెటిస్‌ను తగ్గించడానికి నడక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గుర్తించారు.

1 / 5
Walking

Walking

2 / 5
ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేస్తే గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. భోజనం తర్వాత వాకింగ్ చేస్తే ఒత్తిడి తగ్గిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఉల్లాసంగా ఉంటారు. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేస్తే గుండెకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉంటాయి. భోజనం తర్వాత వాకింగ్ చేస్తే ఒత్తిడి తగ్గిపోయి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఉల్లాసంగా ఉంటారు. మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.

3 / 5
తిన్న తర్వాత వాకింగ్ చేస్తే రక్తంలోని కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. బీపీ సమస్యతో బాధపడేవారు భోజనం తర్వాత వాకింగ్ చేయడం మంచిది. భోజనం తర్వాత వాకింగ్ చేస్తే మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో జ్ఞాపకశక్తి బాగుంటుంది. ఏకాగ్రత పెంచుకోవచ్చు.

తిన్న తర్వాత వాకింగ్ చేస్తే రక్తంలోని కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. దీంతో రక్తపోటు అదుపులో ఉంటుంది. బీపీ సమస్యతో బాధపడేవారు భోజనం తర్వాత వాకింగ్ చేయడం మంచిది. భోజనం తర్వాత వాకింగ్ చేస్తే మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. దీంతో జ్ఞాపకశక్తి బాగుంటుంది. ఏకాగ్రత పెంచుకోవచ్చు.

4 / 5
Walking

Walking

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..