వేసవిలో దొరికే పండ్లలో పనస పండ్లు ముఖ్యమైనవి. వీటిని పచ్చిగానూ, పండిన తర్వాత కూడా ఆహారంగా తీసుకోవచ్చు. కానీ పండు మాత్రమే కాదు. జాక్ఫ్రూట్ విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే పనస పండ్లు తిన్న తర్వాత గింజలను పారేయవద్దని నిపుణులు చెబుతున్నారు.