హైదరాబాద్లో కేవలం రూ.5 లకే టిఫిన్..! ఇడ్లీ, పూరీ, ఉప్మా, వడ ఏదైనా 5.. ఎక్కడంటే?
జీహెచ్ఎంసీ రూ.5కి టిఫిన్ అందించే కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు ఇడ్లీ, ఉప్మా, పొంగల్ వంటివి అందుబాటులో ఉంటాయి. హరే కృష్ణ మూవ్మెంట్తో కలిసి 150 కేంద్రాల్లో ఈ పథకం అమలవుతుంది. ప్రభుత్వం రూ.14 భరిస్తుండగా, లబ్ధిదారులు రూ.5 చెల్లించాలి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
