Thimmamma Marrimanu: తిమ్మమ్మ సతీసహగమనం చేసిన చోటే వెలసిన మర్రి చెట్టుకు 660 ఏళ్ల చరిత్ర..
శ్రీ సత్యసాయి జిల్లా, నంబులపూలకుంట మండలం, గూటిబయలు గ్రామంలో తిమ్మమ్మ మర్రిమాను వెలిసింది. ఈ మర్రి చెట్టు ఒకే ఖాండంతో దాదాపు ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ చెట్టుకు తిమ్మమ్మ అను ఆవిడ గుర్తుగా పేరు పెట్టారు.1989 వ సంవత్సరంలో తిమ్మమ్మ మర్రిమాను గిన్నీసు బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం పొందింది. ఈ మహా వృక్షాన్ని చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలనుండి కూడా సందర్శకులు వేలాదిగా వస్తుంటారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
