Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrs. World 2022: 21 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున మిసెస్‌ వరల్డ్‌‌గా జమ్మూ కాశ్మీర్ భామ.. నెట్టింట వైరల్ అవుతున్న సర్గం కౌశల్ ఫోటోలు..

21 ఏళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్‌కు చెందిన సర్గం కౌశిక్ భారత్‌ నుంచి మిసెస్ వరల్డ్‌గా నిలిచారు. 2001 తర్వాత మళ్లీ భారత్ మిసెస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచి కిరీటాన్ని కైవసం చేసుకుంది. ఈ సందర్భంగా సర్గం ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..

శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 19, 2022 | 10:12 AM

మిసెస్ వరల్డ్ 2022-23 టైటిల్‌ను  భారతదేశం  గెలుచుకుంది. అమెరికాలోని లాస్‌వేగాస్‌లో జరిగిన ఈ పోటీల్లో 21 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున ‘సర్గం కౌశల్’ ఈ ఘనత సాధించింది.

మిసెస్ వరల్డ్ 2022-23 టైటిల్‌ను భారతదేశం గెలుచుకుంది. అమెరికాలోని లాస్‌వేగాస్‌లో జరిగిన ఈ పోటీల్లో 21 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున ‘సర్గం కౌశల్’ ఈ ఘనత సాధించింది.

1 / 8
సర్గమ్ సాధించిన ఈ విజయంతో ప్రపంచం నలుమూలల నుంచి ఆమెకు అభినందనలు వస్తున్నాయి.

సర్గమ్ సాధించిన ఈ విజయంతో ప్రపంచం నలుమూలల నుంచి ఆమెకు అభినందనలు వస్తున్నాయి.

2 / 8
 సర్గమ్ మిసెస్ వరల్డ్ 2022 విజేతగా నిలవడంతో ప్రస్తుతం నెట్టింట ఆమె ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి.

సర్గమ్ మిసెస్ వరల్డ్ 2022 విజేతగా నిలవడంతో ప్రస్తుతం నెట్టింట ఆమె ఫోటోలు హల్‌చల్ చేస్తున్నాయి.

3 / 8
 జమ్మూ కాశ్మీర్ చెందిన  సర్గం కౌశల్ వృత్తిరిత్యా కేవలం మోడల్‌గానే కాక టీచర్‌‌గా కూడా.

జమ్మూ కాశ్మీర్ చెందిన సర్గం కౌశల్ వృత్తిరిత్యా కేవలం మోడల్‌గానే కాక టీచర్‌‌గా కూడా.

4 / 8
పెళ్లి తర్వాత అందాల పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్న సర్గం.. గతంలో మిస్ ఇండియా టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

పెళ్లి తర్వాత అందాల పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్న సర్గం.. గతంలో మిస్ ఇండియా టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

5 / 8
అయితే సర్గం కౌశల్ తన సక్సెస్ క్రెడిట్‌ను తన భర్తకే ఇచ్చింది. తన భర్త అందించిన సపోర్ట్ కారణంగానే తాను ఇంత దూరం వచ్చానని పేర్కొంది.

అయితే సర్గం కౌశల్ తన సక్సెస్ క్రెడిట్‌ను తన భర్తకే ఇచ్చింది. తన భర్త అందించిన సపోర్ట్ కారణంగానే తాను ఇంత దూరం వచ్చానని పేర్కొంది.

6 / 8
 భారత్ తరఫున అదితి గోవిత్రికర్ మిసెస్ వరల్డ్ టైటిల్‌ను 2001 గెలుచుకుంది. 21 సంవత్సరాల తర్వాత మళ్లీ సర్గం కౌశల్ 2022లో ఈ ఘనత సాధించింది.

భారత్ తరఫున అదితి గోవిత్రికర్ మిసెస్ వరల్డ్ టైటిల్‌ను 2001 గెలుచుకుంది. 21 సంవత్సరాల తర్వాత మళ్లీ సర్గం కౌశల్ 2022లో ఈ ఘనత సాధించింది.

7 / 8
 సర్గం కౌశల్  మిసెస్ వరల్డ్ పోటీల్లో విజయం సాధించిన సందర్భంగా అదితి గోవిత్రికర్ కూడా ఆమెకు అభినందనలు తెలిపింది.

సర్గం కౌశల్ మిసెస్ వరల్డ్ పోటీల్లో విజయం సాధించిన సందర్భంగా అదితి గోవిత్రికర్ కూడా ఆమెకు అభినందనలు తెలిపింది.

8 / 8
Follow us