AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya: రోహిత్ శర్మను అధిగమించిన హార్దిక్ పాండ్యా.. టీ20 విజయంతో బద్దలైన హిట్ మ్యాన్ కెప్టెన్సీ రికార్డు..

భారత్ vs శ్రీలంక: భారత్, శీలంక మధ్య మంగళవారం వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా రెండు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో రోహిత్ రికార్డును ఆ మ్యాచ్‌లో ఇండియా కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా బద్దలు కొట్టాడు. అదేలా అంటే..

శివలీల గోపి తుల్వా
|

Updated on: Jan 04, 2023 | 10:05 PM

Share
భారత్, శీలంక మధ్య మంగళవారం వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో  టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన  శ్రీలంక జట్టు 160 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 2 పరుగుల తేడాతో ఉత్కంఠ  భరితమైన విజయం అందుకుని కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది.

భారత్, శీలంక మధ్య మంగళవారం వాంఖడే స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక జట్టు 160 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 2 పరుగుల తేడాతో ఉత్కంఠ భరితమైన విజయం అందుకుని కొత్త సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది.

1 / 5
ఈ విజయంతో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును హార్దిక్ పాండ్యా బద్దలు కొట్టాడు.

ఈ విజయంతో టీమిండియా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును హార్దిక్ పాండ్యా బద్దలు కొట్టాడు.

2 / 5
తొలి ఓటమికి ముందు అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు.  తాత్కాలిక కెప్టెన్‌గా  రోహిత్ శర్మ ఉన్న రోజుల్లో 4 మ్యాచ్‌ల విజయాన్ని అందుకున్నాడు. ఆపై 2018లో రోహిత్ శర్మ సారథ్యంలో శ్రీలంకపై టీమిండియా తొలి ఓటమిని చవిచూసింది.

తొలి ఓటమికి ముందు అత్యధిక టీ20 మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా రోహిత్ శర్మ రికార్డు సృష్టించాడు. తాత్కాలిక కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఉన్న రోజుల్లో 4 మ్యాచ్‌ల విజయాన్ని అందుకున్నాడు. ఆపై 2018లో రోహిత్ శర్మ సారథ్యంలో శ్రీలంకపై టీమిండియా తొలి ఓటమిని చవిచూసింది.

3 / 5
 అయితే శ్రీలంకపై టీమిండియా మ్యాచ్ గెలవడంతో హార్దిక్ పాండ్యా వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచి కెప్టెన్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. మొత్తం 6 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించిన పాండ్యా ఎప్పుడూ ఓటమి రుచి చూడలేదు. ఇందులో 5 విజయాలు నమోదు కాగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

అయితే శ్రీలంకపై టీమిండియా మ్యాచ్ గెలవడంతో హార్దిక్ పాండ్యా వరుసగా 5 మ్యాచ్‌లు గెలిచి కెప్టెన్‌గా సరికొత్త రికార్డు సృష్టించాడు. మొత్తం 6 మ్యాచ్‌ల్లో టీమ్‌ఇండియాకు నాయకత్వం వహించిన పాండ్యా ఎప్పుడూ ఓటమి రుచి చూడలేదు. ఇందులో 5 విజయాలు నమోదు కాగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

4 / 5
శ్రీలంకపై థ్రిల్లింగ్ విజయంతో పాండ్యా వరుసగా 5 మ్యాచ్‌లలో టీమ్ ఇండియాను విజయవంతంగా నడిపించాడు. గతంలో రోహిత్ శర్మ పేరిట ఉన్న 4 వరుస విజయాల రికార్డును హార్దిక్ బద్దలు కొట్టాడు.

శ్రీలంకపై థ్రిల్లింగ్ విజయంతో పాండ్యా వరుసగా 5 మ్యాచ్‌లలో టీమ్ ఇండియాను విజయవంతంగా నడిపించాడు. గతంలో రోహిత్ శర్మ పేరిట ఉన్న 4 వరుస విజయాల రికార్డును హార్దిక్ బద్దలు కొట్టాడు.

5 / 5
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం