Telangana: పచ్చని ప్రకృతి మధ్య ప్రమాదకర బోటింగ్.. నిర్వాహకుల నిర్లక్ష్యంపై భక్తులో ఆందోళన!
గోదావరిలో, ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం పర్ణశాల వద్ద పడవ నిర్వాహకుల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తోంది. ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికుల తీసుకెళ్లే పడవల్లో కనీస సేఫ్టీ కిట్స్ లేకపోవడంలో ప్రయాణికులు భద్రతపై ఆందోళన తలెత్తుతోంది. ఇక ఈ నెల 27న భద్రాద్రిలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని.. ఇప్పటికైనా అధికారులు స్పందించి భద్రతా నిబంధనలు అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
