AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: పసుపుతో కలిపి ఈ ఐదు పదార్థాలను తీసుకుంటే.. ఇలాంటి 25 వ్యాధులకు చెక్‌పెట్టొచ్చు..!

పసుపు భారతీయ వంటకాలలో ఉపయోగించే ఒక ప్రసిద్ధ మసాలా. ఇది శక్తివంతమైన హెర్బ్ కూడా, ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. పసుపులోని ప్రధాన సమ్మేళనం కర్కుమిన్. ఇది శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. కర్కుమిన్ శరీరాన్ని మంట, ఇన్ఫెక్షన్, ఆక్సీకరణ నష్టం నుండి రక్షించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా, పసుపులో ..

Jyothi Gadda
|

Updated on: Oct 01, 2023 | 6:47 PM

Share
పసుపు అల్జీమర్స్, క్యాన్సర్, కీళ్లనొప్పులు, ఉబ్బసం, కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలు, వాంతులు, విరేచనాలు, గుండె జబ్బులు, కడుపు సమస్యలు, శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడం, తలనొప్పి, దురద, చర్మ వ్యాధులు, కడుపులో పురుగులు, మూత్రపిండాల సమస్యలు, నిరాశ, ముక్కు మూసుకుపోవడం, వాపు, జ్వరం కామెర్లు, రోగనిరోధక సంబంధిత సమస్యలు, పిల్లలలో ఇన్ఫెక్షన్లు, కంటి సంబంధిత సమస్యలు, రక్తహీనత, నిద్రలేమి మొదలైనవి దూరం చేస్తుంది.

పసుపు అల్జీమర్స్, క్యాన్సర్, కీళ్లనొప్పులు, ఉబ్బసం, కొలెస్ట్రాల్, జీర్ణ సమస్యలు, వాంతులు, విరేచనాలు, గుండె జబ్బులు, కడుపు సమస్యలు, శస్త్రచికిత్స తర్వాత కోలుకోవడం, తలనొప్పి, దురద, చర్మ వ్యాధులు, కడుపులో పురుగులు, మూత్రపిండాల సమస్యలు, నిరాశ, ముక్కు మూసుకుపోవడం, వాపు, జ్వరం కామెర్లు, రోగనిరోధక సంబంధిత సమస్యలు, పిల్లలలో ఇన్ఫెక్షన్లు, కంటి సంబంధిత సమస్యలు, రక్తహీనత, నిద్రలేమి మొదలైనవి దూరం చేస్తుంది.

1 / 6
పసుపుతో పాటు నిమ్మరసం తీసుకుంటే కాలేయ సమస్య తగ్గుతుంది. నిమ్మకాయ, పసుపు టీ వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్‌ సీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

పసుపుతో పాటు నిమ్మరసం తీసుకుంటే కాలేయ సమస్య తగ్గుతుంది. నిమ్మకాయ, పసుపు టీ వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా రక్షిస్తుంది. నిమ్మకాయలో ఉండే విటమిన్‌ సీ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.

2 / 6
పసుపుతో పాటు నెయ్యి, తేనె కలిపి తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరచెంచా పసుపులో మూడు చెంచాల స్వచ్చమైన తేనె వేసి రోజుకి మూడు సార్లు ఆ వ్యాధి తగ్గుముఖం పడుతుంది.

పసుపుతో పాటు నెయ్యి, తేనె కలిపి తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరచెంచా పసుపులో మూడు చెంచాల స్వచ్చమైన తేనె వేసి రోజుకి మూడు సార్లు ఆ వ్యాధి తగ్గుముఖం పడుతుంది.

3 / 6
పసుపును గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే బరువు తగ్గడంతోపాటు చర్మవ్యాధులు నయమవుతాయి. పరగడుపున గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకుని తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం సమస్యలు కూడా తగ్గుతాయి.

పసుపును గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే బరువు తగ్గడంతోపాటు చర్మవ్యాధులు నయమవుతాయి. పరగడుపున గోరువెచ్చని నీటిలో పసుపు కలుపుకుని తాగితే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్ధకం సమస్యలు కూడా తగ్గుతాయి.

4 / 6
పసుపును పాలతో కలిపి తీసుకుంటే వాతం, గాయాలు, దగ్గు, జలుబు, కాల్షియం లోపం నయమవుతాయి. గ్లాసు వేడి పాలల్లో అరచెంచా పసుపుపొడి, కొంచెం మిరియాల పొడి వేసి కలుపుకుని రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల జలుబు, తుమ్ములు దగ్గు లాంటి సమస్యలు నయమవుతాయి.

పసుపును పాలతో కలిపి తీసుకుంటే వాతం, గాయాలు, దగ్గు, జలుబు, కాల్షియం లోపం నయమవుతాయి. గ్లాసు వేడి పాలల్లో అరచెంచా పసుపుపొడి, కొంచెం మిరియాల పొడి వేసి కలుపుకుని రాత్రి పడుకునే ముందు తాగడం వల్ల జలుబు, తుమ్ములు దగ్గు లాంటి సమస్యలు నయమవుతాయి.

5 / 6
పసుపు డిటాక్స్ నీళ్లను కూడా తయారు చేసి త్రాగవచ్చు. ఒక గ్లాస్‌ నీళ్లలో అల్లం, నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకులు, దాల్చిన చెక్కలను కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీళ్లలో పసుపు వేసి మరిగించాలి. ఆ తర్వాత దానిని తాగితే శరీరంలో వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది టాక్సిన్స్‌ని కూడా తొలగిస్తుంది.

పసుపు డిటాక్స్ నీళ్లను కూడా తయారు చేసి త్రాగవచ్చు. ఒక గ్లాస్‌ నీళ్లలో అల్లం, నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకులు, దాల్చిన చెక్కలను కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీళ్లలో పసుపు వేసి మరిగించాలి. ఆ తర్వాత దానిని తాగితే శరీరంలో వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది టాక్సిన్స్‌ని కూడా తొలగిస్తుంది.

6 / 6