ఈ ఐదు వెండి కొండలు ఆ మహా శివుని నివాసాలు..! అదే పంచ కైలాష్…ఎక్కడుందో తెలుసా..?
పరమశివుడి నివాస స్థానం హిమాలయాలుగా భావిస్తారు. పరమేశ్వరుడు కొలువైన ఉన్న ఆ కైలాస పర్వతం ఐదు పర్వత శ్రేణుల సమూహం..దీనిని పంచ కైలాస (కైలాస పర్వత ప్రాముఖ్యత) అని పిలుస్తారు. ఇక్కడ వచ్చే భక్తుల యాత్రనే మానసరోవర్ యాత్ర అంటారు.. జీవితంలో ఒక్కసారి అయినా చేయాల్సిన అద్భుతమైన ప్రయాణం ఇది. 5 సంవత్సరాల తర్వాత మళ్లీ ఇప్పుడు మానస సరోవర్ యాత్ర ప్రారంభమవుతోంది. జూన్ 30 నుంచి యాత్ర ప్రారంభకానుంది.. దీని కోసం మే 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తొలి యాత్ర జూన్ 30న ఢిల్లీ నుంచి ప్రారంభం కానుంది. ఎంతోమంది భక్తులు ఈ యాత్రకు సిద్ధమవుతున్నారు. కైలాస పర్వతం కాకుండా భారత్లోని మరో నాలుగు పర్వతాలను శివుని నివాసంగా భావిస్తారు. వీటిని పంచ కైలాస పర్వతాలు అని పిలుస్తారు. అవి ఎక్కడ ఉన్నాయి. వాటి విశిష్టత ఏంటో ఇక్కడ తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5