MS Dhoni: టీమిండియాను జగజ్జేతగా నిలిపిన ధోని సిక్స్.. ఆ రెండు సీట్ల వేలం.. మీకూ కావాలా?
2011లో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్లలో సంయుక్తంగా ప్రపంచకప్ టోర్నీని నిర్వహించారు. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని టీమిండియా శ్రీలంకను ఓడించింది. తద్వారా 28 ఏళ్ల తర్వాత వన్డే ప్రపంచకప్ను ముద్దాడింది. 49వ ఓవర్లో ధోనీ బాదిన సిక్స్తో భారత్ను ప్రపంచకప్ చరిత్రలో రెండోసారి ఛాంపియన్ నిలిచింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
