IPL 2025: పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలో చీలికలు.. సహ యజమానిపై కోర్టుకెళ్లిన ప్రీతి జింటా
Punjab Kings: పంజాబ్ కింగ్స్ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఫ్రాంచైజీకి చెందిన మరో సహ యజమానిపై చండీగఢ్ హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. పంజాబ్ కింగ్స్ సహ యజమాని, పారిశ్రామికవేత్త మోహిత్ బర్మన్ తన షేర్లలో కొంత భాగాన్ని మరే ఇతర సంస్థకు విక్రయించకుండా నిరోధించాలని కోర్టును ఆశ్రయించింది.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
