మహ్మద్ సిరాజ్, నిఖత్ జరీన్ హైదరాబాద్లో గ్రూప్ 1 ఉద్యోగాలతో పాటు ప్లాట్ను ఇస్తున్నట్లు తెలంగాణ సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. షూటర్ ఈషా సింగ్, రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్లకు తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో 600 చదరపు గజాల ఇంటి స్థలాలను కేటాయించనుంది.