IPL 2023, MI & RCB: బెంగళూరు తరఫున ఆడుతున్న ముంబై మాజీ ప్లేయర్లు.. వీళ్లతోనూ రోహిత్ సేన ‘ప్లేఆఫ్స్’కి గండం..
గుజరాత్పై విజయం సాధించి రోహిత్ సేనను ప్లేఆఫ్స్ నుంచి తొలగించాలని ఆర్సీబీ చూస్తోంది. ఇక్కడ విశేషమేమిటంటే.. ముంబై ఇండియన్స్ తరపున ఆడిన ముగ్గురు మాజీ ఆటగాళ్ళు ఇప్పుడు ఆర్సీబీ శిబిరంలో ఉన్నారు.
Most Read Stories