Indian Test Team: తొలి మ్యాచ్లోనే ఓపెనర్గా దుమ్మురేపిన యశస్వీ.. ఇక ఆ సీనియర్ ప్లేయర్ కథ ముగిసినట్లేనా..?
వెస్టిండీస్తో జరిగిన తొలి టెస్టులో భారత్ తరఫున ఓపెనర్గా దిగిన యువ సంచలనం యశస్వీ జైస్వాల్ ఆరంగేట్ర మ్యాచ్లోనే సెంచరీతో దుమ్మురేపాడు. అలాగే ఆ మ్యాచ్లో భారత్ కూడా ఇన్నింగ్స్ 141 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. అయితే యశస్వీ సాధించిన సెంచరీ, అతను కనబర్చిన ఆటతీరు కారణంగా ఓ సీనియర్ ప్లేయర్ కెరీర్ ఇప్పుడు ప్రమాదం పడింది. అదేలా అంటే..?

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
