IPL 2024: ఐపీఎల్ చరిత్రలోనే సరికొత్త మైలురాయి.. తొలి ప్లేయర్గా గబ్బర్.. కోహ్లీకే షాక్ ఇచ్చాడుగా..
IPL 2024: ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో శిఖర్ ధావన్ 16 బంతుల్లో 4 ఫోర్లతో 22 పరుగులు చేశాడు. దీంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) చరిత్రలో మొదటి బ్యాట్స్మెన్గా శిఖర్ ధావన్ నిలిచాడు. రన్ మెషీన్ ఫేమ్ విరాట్ కోహ్లీని కూడా అధిగమించడం విశేషం. దీంతో ఐపీఎల్ 2024 ప్రారంభంలో ధావన్ ప్రత్యేక రికార్డు సాధించాడు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
