ఐపీఎల్ 2024: బౌండరీలతో చితకబాదిన బ్యాటర్.. కట్చేస్తే.. వికెట్ పడగానే ప్లేయింగ్ కిస్తో రెచ్చగొట్టిన బౌలర్..
IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2024) మూడో మ్యాచ్లో ముఖ్యంగా యువ ఆటగాళ్లు హర్షిత్ రాణా, మయాంక్ అగర్వాల్ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. వీరిద్దరి మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో వీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. అభిమానులు కూడా వీళ్లపై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

1 / 7

2 / 7

3 / 7

4 / 7

5 / 7

6 / 7

7 / 7
Follow Us
