IND vs WI: వెస్టిండీస్పై అత్యధిక సెంచరీలు చేసిన టీమిండియా క్రికెటర్లు వీరే.. టాప్ ప్లేస్ ఎవరిదో అసలు ఊహించలేరు
డొమినికా వేదికగా వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, యంగ్ సెన్సేషన్ యశస్వి జైస్వాల్ సెంచరీ సాధించాడు. కాగా సెంచరీతో రోహిత్ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. వెస్టిండీస్పై అత్యధిక సెంచరీలు సాధించిన రెండో యాక్టివ్ టీమిండియా ప్లేయర్గా నిలిచాడు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
