AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Women’s Asia Cup: 76 బంతుల్లో జీరో రన్స్.. టీమిండియా దెబ్బకు గజగజ వణికిన బ్యాటర్స్..

మహిళల ఆసియా కప్ 8వ మ్యాచ్‌లో భారత్ 104 పరుగుల తేడాతో యూఏఈని ఓడించింది. యూఏఈ జట్టు 20 ఓవర్లలో 74 పరుగులు మాత్రమే చేయగలిగింది.

Venkata Chari
|

Updated on: Oct 05, 2022 | 9:57 AM

Share
మహిళల ఆసియా కప్ 2022లో టీమిండియా అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. సిల్హెట్‌లో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ జట్టుపై భారత్ 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 178 పరుగులు చేయగా, దానికి సమాధానంగా యూఏఈ జట్టు 74 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మహిళల ఆసియా కప్ 2022లో టీమిండియా అద్భుత ప్రదర్శన కొనసాగుతోంది. సిల్హెట్‌లో జరిగిన మ్యాచ్‌లో యూఏఈ జట్టుపై భారత్ 104 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 178 పరుగులు చేయగా, దానికి సమాధానంగా యూఏఈ జట్టు 74 పరుగులు మాత్రమే చేయగలిగింది.

1 / 5
యూఏఈకి కేవలం 4 వికెట్లు మాత్రమే పడిపోయాయి. ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. యూఏఈ జట్టు 76 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేదు. అంటే ఈ జట్టు మొత్తం 76 డాట్ బాల్స్ ఆడింది.

యూఏఈకి కేవలం 4 వికెట్లు మాత్రమే పడిపోయాయి. ఈ క్రమంలో బ్యాట్స్‌మెన్ పరుగులు చేయడంలో ఇబ్బంది పడ్డారు. యూఏఈ జట్టు 76 బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేదు. అంటే ఈ జట్టు మొత్తం 76 డాట్ బాల్స్ ఆడింది.

2 / 5
భారత్ తరపున అత్యధికంగా 18 డాట్ బాల్స్ వేసిన రేణుకా సింగ్.. స్టార్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ఆమె తర్వాత పూజా వస్త్రాకర్ బౌలింగ్‌లో 15, స్నేహ రాణా 12 డాట్ బాల్స్ వేశారు.

భారత్ తరపున అత్యధికంగా 18 డాట్ బాల్స్ వేసిన రేణుకా సింగ్.. స్టార్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ఆమె తర్వాత పూజా వస్త్రాకర్ బౌలింగ్‌లో 15, స్నేహ రాణా 12 డాట్ బాల్స్ వేశారు.

3 / 5
భారత్ తరపున దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ అద్భుత అర్ధ సెంచరీలు చేశారు. దీప్తి 49 బంతుల్లో 64 పరుగులు చేసింది. జెమీమా 45 బంతుల్లో 75 పరుగులు చేసింది.

భారత్ తరపున దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ అద్భుత అర్ధ సెంచరీలు చేశారు. దీప్తి 49 బంతుల్లో 64 పరుగులు చేసింది. జెమీమా 45 బంతుల్లో 75 పరుగులు చేసింది.

4 / 5
మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో భారత జట్టు 6 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది.

మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో భారత జట్టు 6 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా, పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది.

5 / 5
Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?