పాకిస్థాన్పై అత్యధిక రన్స్ చేసిన టాప్ 5 భారత ప్లేయర్లు వీళ్లే! లిస్ట్లో నో విరాట్ కోహ్లీ..!
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగాడు. దీంతో పాకిస్థాన్పై మరోసారి ఐసీసీ ట్రోర్నీలో ఉన్న విన్నింగ్ రికార్డ్ను మరింత మెరుగుపర్చుకుంది. అయితే అసలు ఇప్పటి వరకు పాకిస్థాన్పై అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 బ్యాటర్లు ఎవరి చూస్తే.. దిగ్గజాల పేర్లు కనిపించాయి. ఆశ్చర్యకరంగా ఆ లిస్ట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పేర్లు కనిపించలేదు. మరి ఆ టాప్ 5లో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
