Team India: టీమిండియా వద్దంది.. కట్చేస్తే.. ఏడాదిలో 4 ట్రోఫీలు ఎత్తేశాడు.. సెలెక్టర్లకు బిగ్ షాకిచ్చాడుగా
SMAT 2024: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ 2024లో ముంబై జట్టు ఛాంపియన్గా నిలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఛేదించిన ముంబై జట్టు 5 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




