AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: టీమిండియా వద్దంది.. కట్‌చేస్తే.. ఏడాదిలో 4 ట్రోఫీలు ఎత్తేశాడు.. సెలెక్టర్లకు బిగ్ షాకిచ్చాడుగా

SMAT 2024: సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్ 2024లో ముంబై జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఛేదించిన ముంబై జట్టు 5 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

Venkata Chari
|

Updated on: Dec 17, 2024 | 7:20 AM

Share
శ్రేయాస్ అయ్యర్‌కు 2024 మరపురాని ఏడాదిగా మారింది. ఎందుకంటే ఈ ఏడాది అయ్యర్ మొత్తం 4 ట్రోఫీలు సొంతం చేసుకున్నాడు. తన నాయకత్వంలో 2 ట్రోఫీలు కైవసం చేసుకోవడం విశేషం. ఈ ఏడాది శ్రేయాస్ అయ్యర్ సాధించిన ట్రోఫీలను ఓసారి పరిశీలిద్దాం..

శ్రేయాస్ అయ్యర్‌కు 2024 మరపురాని ఏడాదిగా మారింది. ఎందుకంటే ఈ ఏడాది అయ్యర్ మొత్తం 4 ట్రోఫీలు సొంతం చేసుకున్నాడు. తన నాయకత్వంలో 2 ట్రోఫీలు కైవసం చేసుకోవడం విశేషం. ఈ ఏడాది శ్రేయాస్ అయ్యర్ సాధించిన ట్రోఫీలను ఓసారి పరిశీలిద్దాం..

1 / 5
రంజీ ట్రోఫీ: శ్రేయాస్ అయ్యర్ 2023-24 రంజీ టోర్నీలో ముంబై తరపున ఆడాడు. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో విదర్భపై ముంబై జట్టు 169 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రేయాస్ అయ్యర్ ఈ టైటిల్‌తో 2024ని ప్రారంభించాడు.

రంజీ ట్రోఫీ: శ్రేయాస్ అయ్యర్ 2023-24 రంజీ టోర్నీలో ముంబై తరపున ఆడాడు. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో విదర్భపై ముంబై జట్టు 169 పరుగుల తేడాతో విజయం సాధించింది. శ్రేయాస్ అయ్యర్ ఈ టైటిల్‌తో 2024ని ప్రారంభించాడు.

2 / 5
IPL ట్రోఫీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ టోర్నీలో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు.

IPL ట్రోఫీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ టోర్నీలో కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టడంలో అయ్యర్ కీలక పాత్ర పోషించాడు.

3 / 5
ఇరానీ కప్: 2024లో జరిగిన ఇరానీ కప్ మ్యాచ్‌లో రంజీ ఛాంపియన్ ముంబైతో పాటు భారత్‌లోని మిగతా జట్లు తలపడ్డాయి. మ్యాచ్ డ్రాగా ముగిసినా.. ముంబై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఇరానీ కప్: 2024లో జరిగిన ఇరానీ కప్ మ్యాచ్‌లో రంజీ ఛాంపియన్ ముంబైతో పాటు భారత్‌లోని మిగతా జట్లు తలపడ్డాయి. మ్యాచ్ డ్రాగా ముగిసినా.. ముంబై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ట్రోఫీని కైవసం చేసుకుంది.

4 / 5
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: 2024 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో ముంబై జట్టుకు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహించాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌పై ముంబై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో శ్రేయాస్ అయ్యర్ ఒక్క ఏడాదిలోనే 4 ట్రోఫీలు అందుకున్నాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ: 2024 సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్‌లో ముంబై జట్టుకు శ్రేయాస్ అయ్యర్ నాయకత్వం వహించాడు. బెంగళూరు వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌పై ముంబై 5 వికెట్ల తేడాతో విజయం సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో శ్రేయాస్ అయ్యర్ ఒక్క ఏడాదిలోనే 4 ట్రోఫీలు అందుకున్నాడు.

5 / 5
Follow Us
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
దేశ వృద్ధి రేటు 7.8 శాతం.. ప్రజల సంకల్పంతోనే సాధ్యమైంది: ప్రధాని
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది
సకల రోగాలకు ఒకటే బ్రహ్మాస్త్రం.. బంగారం కంటే విలువైనది