IPL 2024: నాడు రూ. 9 కోట్లతో సంచలనం.. కట్‌చేస్తే.. నేడు రూ. 40 లక్షలకే..

IPL 2024 Auction: ఈసారి IPL వేలం కోసం మొత్తం 1,166 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 830 మంది భారత ఆటగాళ్లు కాగా, 336 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితా షార్ట్‌లిస్ట్ చేయబడుతుంది. ఆ తర్వాత తుది జాబితా ప్రకటించనున్నారు. 2021లో తొలిసారిగా ఐపీఎల్ వేలంలో కనిపించిన షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత, 2022 లో షారూఖ్ మళ్లీ వేలంలో కనిపించాడు.

|

Updated on: Dec 03, 2023 | 4:20 PM

ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో స్టార్‌ ప్లేయర్‌లు భారీగా తరలివచ్చారు. ఈ స్టార్ ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్ల పేర్లు ముందంజలో ఉన్నాయి. అయితే, వీరందరి కన్నా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు షారుఖ్ ఖాన్.

ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో స్టార్‌ ప్లేయర్‌లు భారీగా తరలివచ్చారు. ఈ స్టార్ ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్ల పేర్లు ముందంజలో ఉన్నాయి. అయితే, వీరందరి కన్నా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు షారుఖ్ ఖాన్.

1 / 5
అవును, గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టులో శాశ్వత సభ్యుడిగా ఉన్న షారుక్ ఖాన్ ఈ వేలంలో కనిపించనున్నాడు. అది కూడా రూ.40 లక్షల బేస్ ప్రైస్‌తో కావడం గమనార్హం. అసలు ధరతో పోల్చి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

అవును, గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టులో శాశ్వత సభ్యుడిగా ఉన్న షారుక్ ఖాన్ ఈ వేలంలో కనిపించనున్నాడు. అది కూడా రూ.40 లక్షల బేస్ ప్రైస్‌తో కావడం గమనార్హం. అసలు ధరతో పోల్చి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

2 / 5
2021లో తొలిసారిగా ఐపీఎల్ వేలంలో కనిపించిన షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత, 2022 లో షారూఖ్ మళ్లీ వేలంలో కనిపించాడు.

2021లో తొలిసారిగా ఐపీఎల్ వేలంలో కనిపించిన షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత, 2022 లో షారూఖ్ మళ్లీ వేలంలో కనిపించాడు.

3 / 5
2022 వేలంలో, షారూఖ్ ఖాన్‌ను కొనుగోలు చేయడానికి చాలా ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే రూ.9 కోట్లు ఆఫర్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు.. ఈ యువ ఆటగాడిని దక్కించుకుంది.

2022 వేలంలో, షారూఖ్ ఖాన్‌ను కొనుగోలు చేయడానికి చాలా ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే రూ.9 కోట్లు ఆఫర్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు.. ఈ యువ ఆటగాడిని దక్కించుకుంది.

4 / 5
షారుఖ్ ఖాన్ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పంజాబ్ కింగ్స్ విడుదల చేసింది. ఆ తర్వాత 9 కోట్లకు అమ్ముడైన ఆటగాడు ఈసారి కేవలం 40 లక్షల బేస్ ధరతో పేరు నమోదు చేసుకున్నాడు. అలాగే, మళ్లీ కోట్ల ధరకు అమ్ముడవుతాడని అంచనా వేస్తున్నారు.

షారుఖ్ ఖాన్ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పంజాబ్ కింగ్స్ విడుదల చేసింది. ఆ తర్వాత 9 కోట్లకు అమ్ముడైన ఆటగాడు ఈసారి కేవలం 40 లక్షల బేస్ ధరతో పేరు నమోదు చేసుకున్నాడు. అలాగే, మళ్లీ కోట్ల ధరకు అమ్ముడవుతాడని అంచనా వేస్తున్నారు.

5 / 5
Follow us
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
హైడ్రా అంటె భయమా.. మీ ఇంటిని ఎక్కడికైనా తరలించండి| భూలోకంలో యముడు
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
చిన్న వయసులోనే చర్మం ముడతలు పడుతోందా.? అయితే ఇలా చెయ్యండి..
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
పక్కపక్కనే భారత్‌, చైనా యుద్ధ నౌకలు.! శ్రీలంక తీరంలో పరిణామం.
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
రుణమాఫీ కాని రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎలా అప్లై చేయాలంటే.!
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
గృహజ్యోతి లబ్దిదారులకు షాకింగ్‌ న్యూస్‌.! పెండింగ్‌ బిల్స్..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
విజయవాడ చరిత్రలోనే భయానకమైన వర్షం.! చూస్తే బెదిరేలా దృశ్యాలు..
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
కన్నతల్లిని భారంగా భావించిన కొడుకులు.. ఆ తల్లి ఏం చేసిందో తెలుసా?
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
మరో దారుణం.. నర్సింగ్‌ విద్యార్థినిపై ఆటో డ్రైవర్‌ అఘాయిత్యం.!
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
కూరగాయలు ఫ్రీ.. ఎక్కడంటే.! ఒక్కసారిగా ఎగబడ్డ జనం.
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్
రైలు పట్టాలపై గొడుగు వేసుకొని మరీ నిద్రపోయిన వ్యక్తి. చూస్తే షాక్