AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: నాడు రూ. 9 కోట్లతో సంచలనం.. కట్‌చేస్తే.. నేడు రూ. 40 లక్షలకే..

IPL 2024 Auction: ఈసారి IPL వేలం కోసం మొత్తం 1,166 మంది ఆటగాళ్లు నమోదు చేసుకున్నారు. వీరిలో 830 మంది భారత ఆటగాళ్లు కాగా, 336 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. ఈ జాబితా షార్ట్‌లిస్ట్ చేయబడుతుంది. ఆ తర్వాత తుది జాబితా ప్రకటించనున్నారు. 2021లో తొలిసారిగా ఐపీఎల్ వేలంలో కనిపించిన షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత, 2022 లో షారూఖ్ మళ్లీ వేలంలో కనిపించాడు.

Venkata Chari
|

Updated on: Dec 03, 2023 | 4:20 PM

Share
ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో స్టార్‌ ప్లేయర్‌లు భారీగా తరలివచ్చారు. ఈ స్టార్ ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్ల పేర్లు ముందంజలో ఉన్నాయి. అయితే, వీరందరి కన్నా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు షారుఖ్ ఖాన్.

ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో స్టార్‌ ప్లేయర్‌లు భారీగా తరలివచ్చారు. ఈ స్టార్ ఆటగాళ్ల జాబితాలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్ల పేర్లు ముందంజలో ఉన్నాయి. అయితే, వీరందరి కన్నా ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు షారుఖ్ ఖాన్.

1 / 5
అవును, గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టులో శాశ్వత సభ్యుడిగా ఉన్న షారుక్ ఖాన్ ఈ వేలంలో కనిపించనున్నాడు. అది కూడా రూ.40 లక్షల బేస్ ప్రైస్‌తో కావడం గమనార్హం. అసలు ధరతో పోల్చి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

అవును, గత సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టులో శాశ్వత సభ్యుడిగా ఉన్న షారుక్ ఖాన్ ఈ వేలంలో కనిపించనున్నాడు. అది కూడా రూ.40 లక్షల బేస్ ప్రైస్‌తో కావడం గమనార్హం. అసలు ధరతో పోల్చి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది.

2 / 5
2021లో తొలిసారిగా ఐపీఎల్ వేలంలో కనిపించిన షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత, 2022 లో షారూఖ్ మళ్లీ వేలంలో కనిపించాడు.

2021లో తొలిసారిగా ఐపీఎల్ వేలంలో కనిపించిన షారుఖ్ ఖాన్‌ను పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.5.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ తరువాత, 2022 లో షారూఖ్ మళ్లీ వేలంలో కనిపించాడు.

3 / 5
2022 వేలంలో, షారూఖ్ ఖాన్‌ను కొనుగోలు చేయడానికి చాలా ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే రూ.9 కోట్లు ఆఫర్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు.. ఈ యువ ఆటగాడిని దక్కించుకుంది.

2022 వేలంలో, షారూఖ్ ఖాన్‌ను కొనుగోలు చేయడానికి చాలా ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే రూ.9 కోట్లు ఆఫర్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు.. ఈ యువ ఆటగాడిని దక్కించుకుంది.

4 / 5
షారుఖ్ ఖాన్ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పంజాబ్ కింగ్స్ విడుదల చేసింది. ఆ తర్వాత 9 కోట్లకు అమ్ముడైన ఆటగాడు ఈసారి కేవలం 40 లక్షల బేస్ ధరతో పేరు నమోదు చేసుకున్నాడు. అలాగే, మళ్లీ కోట్ల ధరకు అమ్ముడవుతాడని అంచనా వేస్తున్నారు.

షారుఖ్ ఖాన్ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు పంజాబ్ కింగ్స్ విడుదల చేసింది. ఆ తర్వాత 9 కోట్లకు అమ్ముడైన ఆటగాడు ఈసారి కేవలం 40 లక్షల బేస్ ధరతో పేరు నమోదు చేసుకున్నాడు. అలాగే, మళ్లీ కోట్ల ధరకు అమ్ముడవుతాడని అంచనా వేస్తున్నారు.

5 / 5
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మన ఐకమత్యంతోనే రాష్ట్ర అభివృద్ధి- సీఎం చంద్రబాబు
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
మూసీ సుందరీకరణలో మరో ముందడుగు.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
విజయవాడ, విశాఖపట్నం మెట్రోపై ముందడుగు
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఎక్కువగా నవ్వే వారు ఈ సీక్రెట్ తెలుసుకోకపోతే కష్టమే!
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
ఈ ఆకును అలుసుగా చూడొద్దు!ఆహారంలో చేర్చుకున్నారంటే ఎముకలకు భలే బలం
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
క్యాబేజీ చికెన్ కర్రీ ఇలా వండి తింటే.. ముక్క కూడా వదలరు!
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్‌ఎంసీ.. సింగపూర్ కంటే ట్రిపుల్ సైజు..
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
2025 ముగిసే నాటికి అత్యధిక బంగారం ఉన్న టాప్‌ 10 దేశాలు ఇవే!
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
చంపేది మొసలా? సైకో కిల్లరా?ఓటీటీలో ఇంట్రెస్టింగ్ క్రైమ్ థ్రిల్లర్
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం
రైతులకు గుడ్‌న్యూస్.. ఎకరాకు రూ.30వేలు, ప్రతి రెండేళ్లకు 5 శాతం