‘నాకు తెలిసిన అత్యంత దృఢమైన వ్యక్తివి నువ్వే’.. ముంబై వన్డే హీరో రాహుల్కు సతీమణి అతియా ప్రత్యేక సందేశం
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ విజయం సాధించి సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఆస్ట్రేలియా 188 పరుగులకే ఆలౌటయినా.. భారత్ విజయం సాధించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలమైన తర్వాత కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ని నడిపించి భారత్కు విజయాన్ని అందించాడు. ఈక్రమంలో రాహుల్ సతీమణి అతియా శెట్టి తన భర్తను పొగుడూతో ఓ ప్రత్యేక సందేశం పంపింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
