IND vs PAK: పాక్తో కీలక మ్యాచ్.. కోహ్లీ కెరీర్లో చారిత్రాత్మక ఇన్నింగ్స్.. కట్చేస్తే.. కన్నీళ్లు పెట్టిన సచిన్ ఫ్యాన్స్.. ఎందుకో తెలుసా?
On This Day: భారతదేశపు దిగ్గజ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ తన చివరి వన్డే మ్యాచ్ 18 మార్చి 2012న ఆడాడు. సచిన్ తన చివరి వన్డే పాకిస్థాన్తో ఆడి హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్ విరాట్ కోహ్లీకి కూడా ప్రత్యేకంగా నిలిచింది.
Most Read Stories